Home » Author »naveen
పెద్ద స్టార్ అయిన పవన్ కల్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి అవసరం రాకపోవచ్చన్నారు మాజీమంత్రి కొడాలి నాని. పవన్ కల్యాణ్ కు 40ఏళ్ల ఇండస్ట్రీలో ఉన్న చంద్రబాబు మద్దతు ఉంటే సరిపోతుందని అన్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ చేపట్టిన సమీక్షకు హాజరుకాకపోవడంపై వివరణ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. అనారోగ్య కారణాల వల్ల సమావేశానికి హాజరుకాలేదని సీఎం జగన్ తో వంశీ చెప్పినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ ను కలిశారు. కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని విజ్ఞప్తి చేశారు. మొత్తం 8 గుర్తులను మార్చాలని కోరారు.
అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి జైకొట్టిన అచ్చెన్నాయుడు తనను దద్దమ్మ అనటం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటును ప్రశ్నించలేకపోయిన అచ్చెన్నాయుడు దద్దమ్మా? లేక నేనా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు మంత్రి ధర్మాన.
అజారుద్దీన్ తన పదవీ కాలాన్ని పొడిగించుకున్న దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో సీపీకి ఫిర్యాదు చేశామన్నారు వినోద్. దీనిపై ఐపీసీ సెక్షన్స్ కింద క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సీపీ మహేశ్ భగవత్ ని కోరామన్నారు.
హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు అందింది. సెప్టెంబర్ 26 తోనే అజారుద్దీన్ పదవీ కాలం ముగిసినప్పటికీ, తప్పుడు పత్రాలతో బీసీసీఐని మోసం చేశారంటూ..
నయనతార కవల పిల్లలకు తల్లి అవుతుందని ఎన్టీఆర్ ముందే చెప్పేశారని నెటిజన్లు చెబుతున్నారు. అదేంటి? ఎన్టీఆర్ ఎప్పుడు చెప్పాడు? అసలు ఎన్టీఆర్ కు ఈ విషయం ఎలా తెలుసు? అనే సందేహాలు వచ్చాయి కదూ.
సత్యసాయి జిల్లాలో వైసీపీ నేత దారుణ హత్య కలకలం రేపింది. శనివారం రాత్రి దుండగులు వేట కొడవళ్లతో నరికి చంపారు. రామకృష్ణా రెడ్డిని సొంత పార్టీ నేతలు చంపారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అసలు.. ఆయనను ఎందుకు చంపారు? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు �
దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి నగర బాట పట్టారు పట్టణవాసులు. దీంతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. పంతంగి, నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు బారులుతీరాయి. ఫాస్టాగ్ స్కాన్ కు సమయం పడుతు�
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల బంద్ పై సీరియస్ అయ్యారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ పై ఆయన మండిపడ్డారు. తమ పండుగలకే పెట్రోల్ బంకులు బంద్ చేస్తున్నారని, ఇతర పండుగలకు ఎందుకు చేయడం లేదని హైదరాబాద్ సిటీ కమిషనర్ సీవ�
ఫేస్ బుక్ లో ఓ అమ్మాయిని ప్రేమించిన యువకుడు, ఆమె కోసం ఇల్లు వదిలి వెళ్లాడు. ఆమె కోసం తల్లిదండ్రులను, అయిన వాళ్లను సైతం వదులుకున్నాడు. సెల్ ఫోన్ తీసుకెళితే సిగ్నల్స్ ఆధారంగా కనిపెడతారని మొబైల్ కూడా ఇంట్లోనే వదిలి పెట్టి వెళ్లాడు.
ఏపీ మంత్రి విడదల రజనికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పట్టణ ఆరోగ్య కేంద్రం ఓపెనింగ్ కు వెళ్లి వస్తుండగా.. మంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.
హైదరాబాద్ నగరం హవాలా డబ్బుకు అడ్డాగా మారిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో భారీగా హవాలా డబ్బు పట్టుబడుతోంది. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ లో 54 లక్షల రూపాయల డబ్బు పట్టబడగా, ఇవాళ ఇదే ప్రాంతంలో మరో 2.5కోట్ల రూపాయల హవా
మునుగోడు ఉపఎన్నికల ప్రచారం మరో లెవెల్ కు తీసుకెళ్లబోతున్నారు గులాబీ బాస్. ఉపఎన్నికల ప్రచార బరిలోకి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దిగబోతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో త్వరలో ప్రచార పర్వంలోకి అడుగుపెట్టబోతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తెల్లవారుజామున కొనసాగే వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని మార్చాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం మార్పు చేస్తామని ప్రకటించారు ఈవో ధర్మారెడ్డి. అటు గదుల కే�
బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఇంచార్జ్ లకు ఊహించని షాక్ ఇచ్చారు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లుగా వ్యవహరిస్తున్న వారు ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేదని చెప్పడంతో నేతలంతా కంగుతిన్నారు.
బైక్ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో స్కూటీపై నుంచి కింద పడ్డ గణేశ్ కాలికి తీవ్ర గాయమే అయ్యింది. ఆపరేషన్ తప్పదంటూ డాక్టర్లు కూడా ఆయనకు సూచించారట.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 459 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 33వేల 858మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 490కి తగ్గింది.
హైదరాబాద్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. మరోసారి నగరాన్ని వర్షం కుమ్మేసింది. రోడ్లు జలమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.
క్విడ్ ప్రో కో తోనే తాను బీజేపీలో చేరినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిరూపించకపోతే మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి.. ముక్కు నేలకు రాయాలన్నారు.