Home » Author »naveen
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలపై రగడ జరుగుతోంది. నిఘా వర్గాలను మందలించే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ సరిపోవడం లేదా అంటూ కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ అధికార టీఆర్ఎస్ నేతలను ఉ�
ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వరుసగా బాంబుల్లా పేలిపోతున్నాయి, మంటల్లో కాలిపోతున్నాయి. వామ్మో ఎలక్ట్రిక్ బైక్ అని బెంబేలెత్తిపోతున్నారు. భద్రత పెద్ద ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటిపై ప్రయాణించేందుకు రైడర్స్ జంకుతున్నారు. తాజా�
టీ20లలో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. మరో టీ20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. గౌహతి వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లోనూ భారత్ గెలిచింది. 16 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. 238 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన స�
గౌహతి వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. మ్యాచ్ జరుగుతున్న గ్రౌండ్ లోకి అనుకోని అతిథి వచ్చింది. అంతే.. ఒక్కసారిగా అలజడి రేగింది.
గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ దంచికొట్టింది. భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. టాపార్డర్ బ్యాట్స్ మెన్ వీరవిహారం చేశారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 035 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 33వేల 294మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 630కి తగ్గింది.
దేశంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతా రావు. అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ నడుం బిగించారని ఆయన చెప్పారు.
కూరలో ఉప్పు తక్కువైందని భార్యను చంపేశాడో ప్రబుద్ధుడు. ఏంటి? షాక్ అయ్యారా? అవును, నిజమే.. కోపంతో రగిలిపోయిన భర్త విచక్షణ కోల్పోయాడు. నాకే ఎదురు చెబుతావా అంటూ భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు.
దసపల్లా భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వ భూములను ప్రభుత్వ పెద్దలే దోచుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి.
విజయ్ ఏ తప్పు చేయకపోతే ఎందుకు గోడ దూకి పారిపోయాడని మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. అతడేమీ తప్పు చేయకపోతే సీఐడీ పోలీసులకు ధైర్యంగా సమాధానం చెప్పాలని అన్నారు. చింతకాయల విజయ్ స్త్రీల మాన ప్రాణాల గురించి దారుణమైన రీతిలో వెబ్ సైట్ లో పోస్టులు పె
ఏపీ సీఎం జగన్ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టుచీరతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేశారు.
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు చనిపోతుంటే ఆదుకోని కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు.
ఐఫోన్ పై మోజు ఓ కుర్రాడి ప్రాణం తీసింది. ఐఫోన్ కోసం రూ.72వేలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చకపోవడంతో అతడి ప్రాణమే పోయింది.
సీఎం జగన్, ఆయన కుటుంబసభ్యుల జోలికి వస్తే నాలుక కోస్తానంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్న రోజా.. చంద్రబాబు, లోకేశ్ ఆయన గుర్తింపు కోసం ఏం చేశారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 37వేల 969 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 33వేల 215మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 643కి తగ్గింది.
అనవసరంగా తెలంగాణతో పెట్టుకుని గోక్కోవద్దని సజ్జలకు సూచించారు మంత్రి గంగుల. వైఎస్ఆర్ కుటుంబాన్ని సజ్జల ఏం చేశారో అందరికీ తెలుసన్న ఆయన.. తల్లి, కొడుకు, చెల్లిని విడదీసింది సజ్జల కాదా? అని ప్రశ్నించారు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సీఐ అంజూ యాదవ్ దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తాయి. శుక్రవారం రాత్రి ఓ మహిళతో సీఐ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది.
తమ రాజకీయ లబ్ది కోసం పూలబొకే వంటి భారత దేశంలో కొందరు దుర్మార్గులు స్వార్ధ, నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజల మధ్య విషబీజాలు నాటుతున్నారని ఆరోపించారు.
హైదరాబాద్ నగరాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. వద్దంటే వర్షాలు కురిపిస్తున్నాడు. మరోసారి నగరంలో భారీ వర్షం పడింది. నగరంలోని పలు చోట్ల వాన దంచికొట్టింది.
టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్కు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 6న మంగళగిరిలోని సీఐడీ ఆఫీసులో సైబర్ క్రైమ్ విభాగంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో విజయ్ ను ఆదేశించార�