Home » Author »naveen
యూట్యూబ్ లో వీడియోలు దొంగ నోట్లు తయారు చేస్తున్న హైటెక్ ముఠా గుట్టురట్టు చేశారు సికింద్రాబాద్ పోలీసులు. ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.
డేటా దొంగ చంద్రబాబు.. డేరా బాబా కంటే డేంజరస్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. జీవితాంతం జైల్లోనే ఉండాలన్నారు.
హైదరాబాద్ మిధాని సంస్థ సైబర్ అటాక్ కు గురైంది. మిధాని సంస్థ నుంచి సైబర్ చీటర్స్ రూ.40లక్షలు కొట్టేశారు.
'నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ... రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అంటూ చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది.
కేటీఆర్ సాయంతో చదువుకున్న రుద్ర రచన అనే విద్యార్థిని ఏకంగా 4 ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించింది. తన చదువుకి సహకరించిన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపింది. తాను దాచుకున్న డబ్బుతో కొన్న వెండి రాఖీని కేటీఆర్ కి కట్టి తన సంతోషాన్ని వెలిబుచ్
హైదరాబాద్ పంజాగుట్టలో నిషా అనే మహిళపై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిషా డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చారు. ఓ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్న విజయ్ సింహాను ఇరికించడానికి నిషా నాటకాలు ఆడినట్లు నిర్ధారించారు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 36వేల 797 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 31వేల 941 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 745కి తగ్గింది.
దమ్ముంటే నన్ను అసెంబ్లీకి పిలవండి. మీరు డేట్ ఇస్తారా? నన్నే డేట్ తీసుకుని రమ్మంటారా? అసెంబ్లీ లోపలికి రమ్మంటారా? అసెంబ్లీ ముందుకు రమ్మంటారా? అంటూ చాలెంజ్ చేశారు షర్మిల.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు. దాంతో, ఉప సభాపతి పదవి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. కోలగట్ల వీరభద్రస్వామి
బంజారాహిల్స్ లో ప్రముఖ స్థిరాస్తి వ్యాపారి వన్నమనేని శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తర్వాత ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు.
తమ తండ్రి హయాం నుంచే లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని, 70ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. లిక్కర్ డాన్, లిక్కర్ మాఫియా అని ఢిల్లీ మీడియాలో వార్తలు రావడంతో మాగుంట ఫ్యామిలీకి డ్యామేజ్ జరిగిందన్నారాయన.
కూల్ డ్రింక్ అనుకుని ఐదేళ్ల చిన్నారి పురుగు మందు తాగి చనిపోయింది. పొలానికి పిచికారీ చేయగా మిగిలిన పురుగుల మందును కూల్డ్రింక్ బాటిల్లో నింపి ఉంచారు. ఈ విషయం తెలియని శాన్వి.. అది కూల్డ్రింకే అనుకుని తాగేసింది.
శబ్ద కాలుష్యం ఎంత ప్రమాదకరమో తెలియజెప్పే ఘటన ఇది. శబ్ద కాలుష్యం వల్ల జరిగే నష్టాల్లో ఇదొక ఉదాహరణ. శబ్ద కాలుష్యం వల్ల మనుషులకే కాదు జంతువులకీ పిచ్చ కోపం వస్తుందని, అవి కూడా డిస్ట్రబ్ అవుతాయని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన.
ఒక సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45-67 మధ్య మాత్రమే సీట్లు వస్తాయని పవన్ జోస్యం చెప్పారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో కానీ, దాని పర్యవసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అన్నదాన ట్రస్ట్ కు విరాళాలు ఇచ్చేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. 2017 తర్వాత విరాళాలు వెల్లువెత్తాయి.ఇప్పుడు టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్ట్ పాయింట్స్ రూ.1,502 కోట్లు దాటాయి.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 36వేల 692 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 31వేల 830 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 751కి తగ్గింది.
అనంతపురంలో వింత జీవితం గడుపుతున్న ముగ్గురు కుటుంబసభ్యులను(అక్క, చెల్లి, తమ్ముడు) బాహ్య ప్రపంచంలోకి తీసుకొచ్చారు పోలీసులు. అమ్మా, నాన్న చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి రెండేళ్లుగా ఇంటికే పరిమితమైన ముగ్గురు కుటుంబసభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్�
2014లో టీడీపీకి గుడ్డిగా మద్దతివ్వలేదని, చాలా లోతుగానే ఆలోచించి మద్దతిచ్చానని చెప్పారు పవన్ కళ్యాణ్.
10వ తరగతి బాలుడు 8వ తరగతి బాలికను గర్భవతిని చేయడం కలకలం రేపింది. ఈ ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో జరిగింది.