Home » Author »naveen
వైసీపీలో ప్రక్షాళన మొదలు పెట్టారు సీఎం జగన్. తాజాగా గుంటూరు జిల్లా తాడికొండకు అదనపు సమన్వయకర్తను నియమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉండగా.. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ను అదనపు సమన్వయకర్తగా నియమించారు.
టీమిండియా జైత్రయాత్ర కంటిన్యూ అవుతోంది. ఇంగ్లండ్, వెస్టిండీస్ టూర్లలో రాణించిన భారత క్రికెట్ జట్టు.. తాజాగా జింబాబ్వే టూర్లోనూ సత్తా చాటింది.
జననసేన ఒక కులానికి సంబంధించినది కాదు. అన్ని కులాలను గుర్తించాలని నా ఉద్దేశం. అన్ని కులాలకు సాధికారత రావాలి.
బీజేపీని ఓడించేందుకే మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతిస్తున్నట్లు చెప్పారు నారాయణ. మునుగోడు విషయంలో కాంగ్రెస్ కన్ ఫ్యూజన్ లో ఉందన్నారాయన.
మునావర్ ఫారుఖీ షో నేపథ్యంలో హైదరాబాద్ శిల్పకళా వేదిక వద్ద హైటెన్షన్ నెలకొంది. శిల్పకళా వేదిక పరిసర ప్రాంతాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు మునావర్ షోకి ఏర్పాట్లు జరుగుతుంటే, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో షోను అడ్డుకుంటామని బీజేప�
టీడీపీ అధినేత చంద్రబాబుకి హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సవాల్ విసిరారు. తనదిగా ప్రచారం జరుగుతున్న వీడియోలో ఉన్నది తాను కాదని కాణిపాకం వినాయకుడి గుడిలో ప్రమాణం చేస్తానని మాధవ్ అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్రపురి కాలనీలోని పేద సినీ కార్మికుల కోసం 10 పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. కొణిదెల వెంకట్రావు పేరుతో నిర్మించే ఈ ఆసుపత్రి తన వచ్చే పుట్టిన రోజు నాటికి అందుబాటులోకి తీ�
ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కు తెలంగాణతో లింకులు బయటపడ్డాయి. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది సీబీఐ. లిక్కర్ స్కామ్ లో ఏ1గా మనీశ్ సిసోడియాను పేర్కొన్న సీబీఐ ఏ14గా రామచంద్ర పిళ్లై పేరును చేర్చింది.
అదానీ గ్రూప్ దుమ్మురేపుతోంది. వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటూ అందనంత ఎత్తుకు ఎదుగుతోంది. తాజాగా మరో సంస్థను కొనుగోలు చేసింది. డీబీ పవర్ను రూ.7,017 కోట్లకు కొనుగోలు చేసింది.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 31వేల 265 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 24వేల 360 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 794కి తగ్గింది.
హైదరాబాద్ రామంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై ఇంటర్ బోర్డు సీరియస్ అయ్యింది. ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వార్నింగ్ ఇచ్చింది. విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల జారీ విషయంలో నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చాలా సీరియస్గ�
రామంతాపూర్ నారాయణ కాలేజీ బాధితులను డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తరలించారు. మంటల్లో గాయపడిన ముగ్గురిని వారి కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. పెట్రోల్ కావడంతో గాయాల తీవ్రత ఎక్కువగా ఉందని �
ఇన్నాళ్లు పార్టీల అభ్యర్థులు ఓట్ల కోసం నానా పాట్లు పడేవారు. నియోజకవర్గంలో తిరుగుతూ విన్యాసాలు చేసేవారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడేవారు. కానీ ఇప్పుడు.. ఓ పార్టీ ఇప్పుడు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇంకా అభ్యర�
ఖమ్మం టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణయ్య హత్యలో ఓ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు కీలక పాత్ర పోషించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్త
విద్యుత్ కొనుగోలు, విక్రయాల్లో ఆంధ్రప్రదేశ్ పై ఎలాంటి నిషేధం లేదన్నారు ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్. పవర్ ఎక్స్ ఛేంజ్ ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ కు ఆంధ్రప్రదేశ్ బకాయి లేదని స్పష్టం చేశారు. ఏపీ డిస్కంలు చెల్లించాల్సిన రూ.35
తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ గండం పొంచి ఉందా? ఏపీ, తెలంగాణకు కరెంట్ కట్ కానుందా? అంటే, అవుననే సమాధానం వస్తోంది. ఈ అర్థరాత్రి నుంచి ఎక్స్ చేంజ్ లలో విద్యుత్ కొనుగోలు నిలిచిపోనుంది.
అత్యాచార కేసు నిందితులను విడుదల చేయడం దేశ మనస్సాక్షికి మాయని మచ్చ అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విడుదలైన రేపిస్టులకు పూలదండలు వేసి యుద్ధవీరులు, స్వాతంత్ర్య సమరయోధులలాగా సన్మానించడం ఏంటని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడు బిల్క�
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. క్రితం రోజుతో(507) పోలిస్తే కొత్త కేసుల్లో తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 29వేల 590 మందికి కరోనా పరీక్షలు చేయగా, 435 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 199 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల
జింబాబ్వేతో తొలి వన్డే మ్యాచ్ లో భారత్ అదరగొట్టింది. ఘన విజయాన్ని నమోదు చేసింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ కొట్టింది. తొలుత జింబాబ్వేను 40.3 ఓవర్లలో 189 పరుగులకే కట్టడి చేసిన భార�
సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొత్త అవతారం ఎత్తారు. టీచర్ గా మారారు. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య.. పాఠశాలలకు ఎల్ఈడీ టీవీలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు.