Home » Author »naveen
న్యూడ్ వీడియో గోరంట్ల మాధవ్ దే అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అయితే, అందరూ దాన్ని ఫ్యాబ్రికేటెడ్ వీడియోగానే పరిగణిస్తున్నారని చెప్పారు. ఆ వీడియో నిజమని తేలితే పార్టీ కచ్చితంగా చర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబు ఓటు�
గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్.. పార్లమెంట్ స్థాయిని దిగజార్చే విధంగా ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఎంపీ మాధవ్ పై ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఇందులో తాము ఎలాంటి రాజకీయాలు
విజయాడలో ఏపీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి నేతలు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం వెనుకేసుకు రావడం �
పార్వతీపురం మన్యం జిల్లాలో గుడిలో గజ్జల శబ్దాలు కలకలం రేపుతున్నాయి. పార్వతీపురంలోని ఇప్పలపోలమ్మ గుడి నుంచి గజ్జల శబ్దాలు వినిపిస్తున్నాయి స్థానికులు చెబుతున్నారు. ఆ గజ్జల శబ్దాలు వినేందుకు పెద్దఎత్తున జనం తరలి వచ్చారు. ఆలయం గోడలకు చెవుల�
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 26వేల 284 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 16వేల 506 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 667కి తగ్గింది.
ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. గాయం, కరోనా ప్రభావం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. రాహుల్ వైస్ కెప్టెన్ గా కొనసాగనున్నాడు.
Jasprit Bumrah : ఆసియా కప్ క ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. గాయం(బ్యాక్ ఇంజూరీ) కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(28) టోర్నీకి దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ నాటికి ఫిట్ నెస్ సాధించాలనే ఉద్దేశంతో బుమ్రాకు రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయ�
కామన్వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. చివరి రోజు ముఖ్యంగా బ్యాడ్మింటన్ క్రీడాకారులు అదరహో అనిపించారు. భారత్ కు పసిడి పతకాల పంట పండించారు. తాజాగా భారత్ ఖాతాలో మరో గోల్డ్ చేరింది.
తలసేమియాతో బాధపడుతూ తరుచుగా నల్లకుంటలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ లో రక్తం ఎక్కించుకుంటున్న ఓ బాబుకి హెచ్ఐవీ పాజిటివ్ గా నిర్ధారణ కావడం సంచలనంగా మారింది. తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. అసలు లోపం ఎక్కడ తలెత్తిందో తెలుస�
ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ లో ఉన్న మహిళ అనితా రెడ్డేనని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది. ఆమె ఫొటో వైరల్ అయ్యింది. దీనిపై అనితా రెడ్డి స్పందించారు. ఆ వీడియోలో ఉన్న మహిళ తాను కాదని తేల్చి చెప్పారు.
ఏపీలో సంచలనం రేపిన నంద్యాల కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో దర్యాఫ్తు కొనసాగుతోంది. ఇది సుపారీ హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, హత్యకు ముందు.. రౌడీషీటర్ల నుంచి తప్పించుకునేందుకు ప్రాణభయంతో సురేంద్ర పరిగెడుతున్న దృశ్యాలు సీసీ కెమ�
కొలంబియాలో జరుగుతున్న యూ20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీల్లో చిత్ర విచిత్రమైన ఘటన ఒకటి జరిగింది. షార్ట్... ఓ అథ్లెట్ కొంపముంచింది. షార్ట్ కారణంగా అతడు ఏకంగా పతకాన్ని చేజార్చుకున్నాడు. పురుషాంగం బయటకు వచ్చి తెగ ఇబ్బంది పడ్డాడు పాపం.
వెస్టిండీస్ తో జరిగిన 5వ చివరి టీ20 మ్యాచ్ లోనూ భారత్ అదరగొట్టింది. విండీస్ పై ఘన విజయం సాధించింది. 88 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది టీమిండియా.
వెస్టిండీస్ తో నామమాత్రమైన 5వ టీ20 మ్యాచ్ లో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 188 పరుగులు చేసింది. వెస్టిండీస్ ముందు 189 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 25వేల 756 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 15వేల 735 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 910కి తగ్గింది.
పాప మళ్లీ నడిచేలా అరుదైన జబ్బుని నయం చేసుకోవాలని ఉన్నా.. ఒక్క ఇంజక్షన్ ఖరీదే ఏకంగా రూ.16కోట్ల రూపాయలు. ఆ ఇంజక్షన్ కూడా పాపకు రెండేళ్ల వయసులోపే ఇవ్వాలి. అంత ఖరీదైన వైద్యం అందించడం ఎలాగో తెలియక ఆ తల్లి తల్లడిల్లిపోతోంది.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఓ ఎమ్మెల్యే, ఏఐసీసీ అధికార ప్రతినిధి చేరిక ట్రైలరే అన్న తరుణ్ చుగ్ కామెంట్స్ తో ఇతర పార్టీల్లో కలకలం రేగింది. ఆ పది పన్నెండు మంది ఎమ్మె�
ఇప్పటికే న్యూడ్ వీడియో కాల్ వివాదంలో ఇరుక్కుపోయిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.. మరో కాంట్రవర్సీకి కారణం అయ్యారు. రెండు కులాల మధ్య చిచ్చు రాజేశారు. కమ్మ, కురుబ కులస్తులు సై అంటే సై అంటున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో గవర్నర్ తమిళిసై ముఖాముఖి నిర్వహించారు. ఆదివారం ట్రిపుల్ ఐటీకి వెళ్లిన గవర్నర్.. మెస్, హాస్టల్ ను పరిశీలించారు. సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గవర్నర్ వాపోయారు. ఇక భోజనం విషయంలో విద్యార్థ�
వెస్టిండీస్ తో నాలుగో టీ20లో భారత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షోతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటర్లు సమష్టిగా రాణించగా.. ఆ తర్వాత బౌలర్లు చెలరేగారు. విండీస్ ను చిత్తు చేశారు.