Home » Author »naveen
గడపగడపకు కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రిని స్థానిక మహిళలు నిలదీశారు. మూడేళ్ల నుంచి తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అంబటి మహిళలపై కోప్పడ్డారు. అయితే మహిళలు తిరగబడటంతో అక్కడి నుంచి మంత్�
న్యాయవ్యవస్థపై కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో బీసీలు ఆరు నుంచి ఏడు శాతం వరకే ఉన్నారని చెప్పారు. బీసీలు తక్కువగా ఉండటం వల్లే బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని ఎంపీ సంజీవ్ కుమార్ ఆరోపించారు.
జార్ఖండ్ లో పలమూలో కొందరు అమ్మాయిలు రెచ్చిపోయారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. దొరికినోళ్లను దొరికినట్లుగా కుమ్ముకున్నారు. జట్లు పట్టుకుని ఒకరినొకరు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. అమ్మాయిలు కొట్టుకునే తీరు చూసి అక్కడున్న వాళ్లంతా షాక
చిల్లర డబ్బు కోసం నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్న వారే టార్గెట్ గా మర్డర్స్ చేస్తున్నాయి. ఏపీ, కర్నాటక నుంచి నగరానికి వచ్చి చిత్తు కాగితాలు ఏరుకునే కొందరు ఇలాంటి హత్యలకు పాల్పడుతున్నట్లుగా పోలీసుల దర్యాఫ్త�
ఐటీతో పాటు గేమింగ్ రంగానికి ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాయదుర్గంలో ఇమేజ్ టవర్ నిర్మిస్తోంది. 16లక్షల చదరపు అడుగుల విస్తీరణంలో ఇది అందుబాటులోకి రాబోతోంది. రూ.945 కోట్లతో నిర్మిస్తున్న ఇమేజ్ టవర్స్ 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 19వేల 846 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 10వేల 192 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 543గా ఉంది.
సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం సుబ్బారావు పేట దగ్గర చిత్రావతి నదిలో ఆటో కొట్టుకుపోయింది. రోడ్డుపై వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా ఆటో డ్రైవర్ అలానే ముందుకెళ్లాడు. మధ్యలోకి వెళ్లగానే వరద ఉధృతికి ఆటో నీటిలో కొట్టుకుపోయింది.
అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ లో విద్యార్థులు గల్లంతైన ఘటన మరువక ముందే విశాఖ ఆర్కే బీచ్ లో యువకుల గల్లంతు కలకలం రేపింది. నలుగురు యువకులు ఆర్కే బీచ్ లో గల్లంతయ్యారు. ఒక్కసారిగా అలలు ఎగసిపడటంతో యువకులు సముద్రంలోకి వెళ్లారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్ నెలకొంది. మంత్రి ఇంటి ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తున్నారని తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. విద్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతుగా తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని ఓ హోటల్ లో సమావేశం అయిన పేరెంట్స్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ము
కృష్ణా జిల్లా అవనిగడ్డలోని సీతయ్యలంక మండలిపురంలో మెగా గ్యాస్ పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో మంటలు ఎగసిపడ్డాయి. గ్యాస్ పైప్ లైన్ పగిలి మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ కు తొలి గోల్డ్ మెడల్ దక్కింది. వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను బంగారు పతకం గెలుచుకుంది.
విశాఖ జూలో కొందరు యువకులు హల్ చల్ చేశారు. వన్య ప్రాణులతో ఆట్లాడేందుకు ప్రయత్నించి గాయపడ్డారు. అడవి పందుల ఎన్ క్లోజర్ లోకి దూకిన ముగ్గురు యువకులు వాటిని తరిమికొట్టారు. ఈ క్రమంలో అడవి పంది దాడికి దిగింది.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
నెల్లూరు జిల్లా లోన్ యాప్ ల వేధింపులకు అడ్డాగా మారింది. లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే రికవరీ ఏజెన్సీల అరాచకంపై పోలీసులకు ఫిర్యాదు చేశ
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నెక్ట్స్ టార్గెట్ కేసీఆర్ అన్న ఈటల.. కేసీఆర్ ను గద్దె దింపడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలే
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయం పక్కా అని హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. త్వరలో టీఆర్ఎస్ నుంచి ఊహకందని విధంగా బీజేపీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. టీఆర్ఎస్ ను బ్రహ్మదేవుడు �
క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈడీ రంగంలోకి దిగడంతో చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహించి
బీచ్ లో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ ఇంకా దొరకలేదు. అమావాస్య కావడం, చీకటి పడటం రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకిగా మారాయి. విద్యార్థులు సరదాగా బీచ్ లో స్నానం చేసేందుకు పూడిమడక బీచ్ కి వచ్చారు. ఏడుగురు విద్యార్థులు బీచ్ లోనికి వెళ్లారు. అలల ఉధృతికి వా
వెస్టిండీస్ తో తొలి టీ20 మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరవగా, చివర్లో దినేశ్ కార్తీక్ దంచికొట్టాడు. దీంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది.