Home » Author »Naga Srinivasa Rao Poduri
ఎస్సీ వర్గీకరణతో ఎవరికైనా నష్టం జరుగుతుందని భావిస్తే వారికి కేంద్రం న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు.
లావణ్య, రాజ్ తరుణ్.. ఎవరి వాదన వారిదే!
డ్యూటీకి వెళ్దామని రెడీ అవుతుండగా ఫోన్ రింగ్ అయింది. నెంబర్ చూసింది. అనోన్ నెంబర్ అని గమనించి లిఫ్ట్ చేసింది.. ఒక్కసారిగా టెన్షన్కు గురైంది.
కవచ్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ను లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం భారత రైల్వే వాడుతోంది. అయినా ప్రమాదాలు ఆగడం లేదు.
తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
ఆమెతో డైవర్ ఈర్ల కృష్ణబాబు మాటలు కలిపాడు. ప్రయాణికులు అందరూ నిద్ర మత్తులో ఉన్న సమయంలో అదునుచూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
తాను మళ్లీ సొంతగూటికి వెళుతున్నట్టు వస్తున్న వార్తలపై భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు క్లారిటీ ఇచ్చారు.
ఏ టెక్నాలజీ లేని సమయంలోనే, మ్యానువల్గా నడిచినప్పుడే ట్రైన్ యాక్సిడెంట్లు పెద్దగా జరిగేవి కాదు. టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సిగ్నల్ సిస్టమ్ అన్నీ వచ్చాక పెను విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ సామెతలు
ఘాట్స్ ఓన్ స్టేట్గా పేరున్న కేరళలో ప్రకృతి ప్రళయాలు పెను విషాదాన్ని నింపుతున్నాయి. అపార సహజ వనరులున్న కేరళ ప్రకృతి విపత్తులతో ఆగమాగం అవుతోంది.
విరిగిపడిన కొండచరియలు, నేలమట్టమైన ఇళ్లు, బురదలో కూరుకుపోయిన బాధితుల హాహాకారాలతో వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్మల ప్రాంతాలు భీతిల్లుతున్నాయి.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి ఇస్తున్న నిధులే ఇవే!
కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు మలప్పురం చలియార్ నదిలో తేలియాడుతున్నాయి.
వ్యవసాయం దండగ కాదు.. పండగ
మదనపల్లె ఫైల్స్ కేసు.. ముగ్గురు అధికారుల సస్పెన్షన్
వయనాడ్లో జరుగుతున్న విధ్వంసం హృదయ విదారకంగా ఉందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కదులుతున్న బస్సు.. హోటల్ రూమ్.. దేన్ని వదలడం లేదు కామాంధులు. అదునుచూసి అబలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి సొంతగూటికి తిరిగి వచ్చారు.