Home » Author »srihari
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కరోనా కేసులకు ఎల్ బీ నగర్ జోన్ హాట్ స్పాట్ గా మారింది. వనస్థలీపురంలో పాజిటివ్ కేసులు పెరగడంతో ఆందోళన కల్గిస్తోంది.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ దాదాపు 200 అకౌంట్లను డిలీట్ చేసింది. శ్వేత జాతీయుల ఆధిపత్యానికి చెందిన గ్రూపులను ఫేస్ బుక్ తమ ప్లాట్ ఫాం నుంచి రిమూవ్ చేసింది. నల్ల జాతీయులను
మీ ఫేస్బుక్లో వీడియోలు డౌన్ లోడ్ చేయాలనుకుంటున్నారా? ఫేస్బుక్లో మీకు ఇష్టమైన పోస్టులను చూసినప్పుడు సేవ్ చేస్తుంటారు. ఏదైనా ఫన్నీ వీడియోను చూసి డౌన్ లోడ్ చేయాలనుకుంటారు. మీరు ఒక ప్రాజెక్ట్లో పని చేస్తున్నప్పుడు అవసరమైన వీడియోలను సే�
భారతదేశంలో కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్స చేసేందుకు 5 COVID-19 డ్రగ్స్ అభివృద్ధి దశ నుంచి ట్రయల్స్ తుది దశకు చేరుకున్నాయి. ఈ 5 మందులలో మూడు ఇప్పటికే DGCI ఆమోదించింది. మరో రెండు మందులు ఫైనల్ ట్రయల్స్లో ఉన్నాయి. దేశంలో కరోనావైరస్ కేసులు రోజు రోజుకు �
చంద్రపూర్ జిల్లాలో ఒక పులి, దాని రెండు పిల్లలు చనిపోయాయి. సరిగ్గా వారం తర్వాత ఈ కేసులో ముగ్గురు నిందితులను ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. పులి భయం కారణంగా అక్రమ మద్యం వ్యాపారం చేయలేకపోతున్నామనే కారణంతోనే నిందితులు ప్రెడెటర్ పులి, దాని ప
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. అసలే.. వర్షాకాలపు సీజన్.. వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కరోనా వైరస్కు సీజన్ వ్యాధులు తోడైతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. వచ్చింది క�
పిల్లలందరూ తమ స్నేహితులతో కలిసి ఏవిధంగా ఆటలు ఆడుకుంటారో అదే విధంగా ఏనుగు పిల్లలు కూడా తమ స్నేహితులతో కలిసి నీటిలో ఆటలు ఆడుతున్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండియన్ ఫారెస్టు ఆఫీసర్ సుశాంత్ నందా ఈ వీడియోని ట్విట్టర్లో షేర్ చే
లాక్ డౌన్ ముగిసిన తర్వాత 75 శాతం మంది తమ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని నిర్ణయించిన TCS కోవిడ్ 19 కేసులు రోజు రోజుకు పెరగటం తప్ప తగ్గటం లేదు. ఈ వైరస్ విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో మన దేశంలో కూడా గ
తూర్పు లడఖ్ లోని పాంగోంగ్ సరస్సు, గాల్వాన్ వ్యాలీలో రెండు వేర్వేరు ఘర్షణల్లో చైనా బలగాలను తిప్పికొట్టడంలో గొప్ప ధైర్య సాహసాలను ప్రదర్శించిన 5 భారత ఆర్మీ సైనికులకు ‘ప్రశంస ప్రతాలను’బుధవారం(జూన్ 24, 2020)న ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె ప్రదానం చేశా�
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు మన దగ్గర ఈ మూడు ఆయుధాలు ఉన్నాయి. సబ్బు , ఫేస్ మాస్క్లు, శానిటైజర్… బయటకు వెళ్లినప్పుడు ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఏదైనా పనిచేసినా ప్రతిసారి తరచుగా చేతులను శుభ్రపరచుకోవడం అల�
మన మెదడు ఎలా పనిచేస్తుంది.. దాని పనితీరు ఎలా ఉంటుంది.. మెదడు విధులకు సంబంధించి చేసిన అధ్యయనాలన్నీ మీకు తెలుసా? ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నప్పుడు ఆలోచన విధానాలను, భావాలను బహిర్గతం చేశాయి. కానీ, ఇందులో ఒక సమస్య ఉందని అంటున్నారు డ్యూక్ యూనివర్శిట�
కోవిడ్ -19 మహమ్మారితో ఆటలోద్దు.. మనిషి ప్రాణాన్ని తీసేస్తోంది. మహమ్మారి నుంచి నేర్చుకుంటుంది ఇదేనా? చాప కింద నీరులా రోజురోజుకీ కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా కూడా కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయింది. 2019 చివరి�
అమెజాన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు జెఫ్రీ బిజోస్ కూడా వాషింగ్టన్ కేంద్రంగా బ్లూ ఆరిజిన్ ఏరోస్పేస్ కంపెనీని స్థాపించారు. మానవ సహిత సబ్ ఆర్బిటల్ ఫ్లైట్స్ కోసం బ్లూ ఆరిజన్ అభివృద్ధి పరిచిన న్యూ షెవర్డ్ రాకెట్. స్పేస్ కేప్సూల్గా ఆర్నెళ్లలో మూడు
ఇప్పుడు కోట్లాది డాలర్ల రాబడినిచ్చే కమర్షియల్ శాటిలైట్ లాంచింగ్స్, కాసుల వాన కురిపించే స్పేస్ టూరిజం, అంతరిక్షంలో తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత బంగారం, ప్లాటినం’ ఆలోచనతో తెరపైకొస్తున్న ఆస్టరాయిడ్ మైనింగ్, త్వరలో చంద్రుడు, అంగారక గ్రహాలపై
అంతరిక్షంలో ఎన్నో అద్భుతాలున్నాయి. అవేంటో తెలుసుకోవాలని నిత్యం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అంతరిక్ష పరిశోధనలు ఇప్పటి వరకూ ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. ఇండియాలోని ఇస్రో గానీ… అమెరికాలోని నాసా గానీ.. ఐరోపా దేశాల్లోని యూరో�
ఏపీలో మరో అరెస్టుకు రంగం సిద్ధం అయిందా? ఇప్పటికే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో నేతను టార్గెట్ చేసిందా? గత ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా ఉన్న నేతను అరెస్ట్ చేయనుందా? టీడీపీలోని కీలక నేతలకు వైసీప�
చైనా వ్యాపారం చేసేది మనతోనే.. దాడులు కూడా మనపైనేనా..? చేస్తోంది డ్రాగన్.. ఇప్పుడు చైనా వైఖరి ఇలానే కనిపిస్తోంది. 2019 కేలండర్ ఇయర్ని చూస్తే.. నవంబర్ నెల వరకే చైనా భారత్ వాణిజ్యం 84.3 బిలియన్ డాలర్లకి చేరింది.. అంటే రూ. 6 లక్షల 375కోట్లు పైమాటే.. (63,75,61,32,15,000) ఇంత
మేడ్ ఇన్ చైనా.. ఆ పేరు చూస్తే చాలు.. ఎగబడి కొనేస్తారు. లక్షల ధర పలికే ఖరీదైన టీవీల నుంచి రూపాయి ఖరీదుండే గుండు సూది వరకు.. చైనా ప్రోడక్ట్స్కి వుండే గిరాకీ అంతా ఇంతా కాదు.. డ్రాగన్ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువుల పట్ల భారతీయులకు ఎందుకింత ప్ర�
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. కరోనా టెస్టులు ఎక్కువ మొత్తంలో చేయడంతో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బారిన పడకు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే వ్యాక్సిన్ కోసం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ విస్తృతంగా పరిశోధనలు చేస్తోంది. కనిపెట్టిన వ్యాక్సిన్పై క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకున్నాయి. ఈ ట్రయల్స్ లో భాగంగా కరోనా వ్యాప్తిన�