CM KCR : మహా ధర్నాలో పాల్గొననున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహాధర్నాలో పాల్గొననున్నారు. ధర్నా వేదికలో ఆయన కూర్చొన్నారు.

TRS Maha Dharna : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహాధర్నాలో పాల్గొననున్నారు. ధర్నా వేదికలో ఆయన కూర్చొన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ధర్నా చేస్తుండడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆయన సిద్ధమయినట్లు కనిపిస్తోంది. ప్రధానంగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వైఖరిని తీవ్రంగా పరిగణిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ధాన్యం కొనుగోళ్లు, విభజన హామీల డిమాండ్లతో పాటు ఇతర అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ..మహాధర్నా చేపట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Read More : Chiranjeevi Politics : రాజకీయాలను వదిలి చిరంజీవి మంచి పని చేశారు
ఇందిరాపార్కు వద్ద జరిగే ఈ ధర్నాలో పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం కేసీఆర్ సూచించారు. స్వయంగా ధర్నాలో పాల్గొనడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని సీఎం కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా..మహాధర్నాలో పాల్గొనాలని తాజాగా నిర్ణయించారు. ధర్నా కార్యక్రమం 2021, నవంబర్ 18వ తేదీ గురువారం జరుగనుంది. అంతకంటే ముందు..బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. లేఖలో ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏడాదిగా ధాన్యం ఎంతకొంటారో చెప్పడం లేదని, వరిసాగు విస్తీర్ణం పెరుగుతున్నా కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదన్నారు.
Read More : Vishwa Bhushan : ఏపీ గవర్నర్ విశ్వభూషణ్కు కరోనా పాజిటివ్.. ఆరోగ్యపరిస్థితిపై సీఎం జగన్ ఆరా
ఇక మహాధర్నా ప్రాంగణాన్ని మంత్ర హరీష్ రావు పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అడగి తెలుసుకున్నారు. ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి హరీశ్రావు పరిశీలించారు. రాష్ట్ర రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే ఈ ధర్నా నిర్వహించబోతున్నామని స్పష్టం చేశారు. లక్షలాది మంది రైతుల పక్షాన..కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ…ఈ మహాధర్నా చేపట్టబోతున్నామన్నారు. మహాధర్నా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా చేయబోతున్నట్లు, ఈ ధర్నాలో టీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొంటారని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. మహాధర్నా అనంతరం కేంద్ర వైఖరిలో ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
- Telangana Budget : కేంద్రం వివక్ష చూపిస్తోంది.. బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీష్ రావు
- Telangana Budget 2022-23 : గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ.. బీజేపీ నేతల ఆగ్రహం
- CM KCR : రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన.. నారాయణఖేడ్లో సీఎం కేసీఆర్ బహిరంగసభ
- CM KCR : ఫ్రంట్ ఫుట్, చర్చల ఫలితాలు త్వరలోనే చూస్తారు – సీఎం కేసీఆర్
- Kisan Drones : రైతులకు శుభవార్త, కిసాన్ డ్రోన్లు వచ్చేశాయి.. పురుగుల మందు పిచికారి
1IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన
2Drone Delivery: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. డ్రోన్లతో కిరాణా సరుకుల డెలివరీ
3Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
5MS Dhoni : ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? మిస్టర్ కూల్ ఏమన్నాడంటే?
6IPL2022 Rajasthan Vs CSK : మొయిన్ అలీ సూపర్ బ్యాటింగ్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..
7Jeep Meridian SUV : 7 సీట్ సూపర్ జీప్ మెరీడియన్ ఎస్యూవీ కారు.. బుకింగ్స్ ఓపెన్..!
8Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య
9Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
10Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్లకు కేంద్రం నోటీసులు
-
Akhanda: అఖండ సీక్వెల్పై పడ్డ బోయపాటి..?
-
India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
-
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
-
Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
-
Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!
-
PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
-
NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?
-
Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి