Telugu » Latest News
Maruti Cars Price Hike : అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజికి ఇండియా (Maruti Suzuki India) కార్ల ధరలను అమాంతం పెంచేసింది. మొత్తం ద్రవ్యోల్బణంతో పాటు నియంత్రణ అవసరాల కారణంగా పెరిగిన వ్యయ ఒత్తిడితోనే ఈ ధరలను పెంచినట్టు తెలుస్తోంది.
కర్ణాటకలో తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రణాళికలు వేసుకుంటోంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నేతలు ధర్నాలకు దిగుతున్నారు.
ఎప్పుడు వచ్చామన్నదికాదన్నా .. శ్రీనన్నబుల్లెట్ కచ్చితంగా దిగుతుంది అంటూ పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు.
ధనామంత్రి నరేంద్రమోదీని 2024లో మరోసారి అఖండ మెజారిటీతో అధికారంలోకి తీసుకువద్దాం. బిహార్లో ఉన్న 40 సీట్లకు 40 సీట్లు బీజేపీనే గెలవాలి. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2025) కూడా బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించాలి. రాష్ట్రంలో అల్లర్లు చాలా పెద్ద
న్యూయార్క్ టైమ్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. బ్లూ కలర్ చెక్ మార్క్ కోసం మేము ఎలాంటి రుసుము చెల్లించలేదని తెలిపారు. తప్పనిసరి రిపోర్టింగ్ సమయాల్లో మినహాయిస్తే తమ సంస్థకు చెందిన జర్నలిస్టుల కొరకు బ్లూ కలర్ చెక్ మార్క్ చెల్లింపులు చేయడం లేదని చె
నాలుగు పదులు వయసు దాటినా దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇప్పటికి పెళ్లి మాట మాట్లాడడం లేదు. గతంలో దేవిశ్రీ పెళ్లి పై కొన్ని వార్తలు వినిపించినా అవన్నీ రూమర్స్ గానే నిలిచాయి. తాజాగా మరోసారి ఈ పెళ్లి వార్తలు తెర పైకి వచ్చాయి.
Google Topic Filters : గూగుల్ (Google) యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే, మొబైల్ వెర్షన్లో ‘టాపిక్ ఫిల్టర్స్‘ (Topic Filters) ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు డెస్క్టాప్ వెర్షన్ యూజర్లు కూడా అదే ఫీచర్ అందిస్తోంది.
విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫార్మాట్లో సరికొత్త ఘనత సాధించాడు. అత్యధిక ఆఫ్ సెంచరీలు చేసిన తొలి భారతీయ క్రికెటర్గా రికార్డు సృష్టించాడు.
జార్ఖండ్లోని చత్రా జిల్లా సరిహద్దు ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ మృతి చెందిన మావోలపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
కరోనా ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. మరోవైపు కొత్త వైరస్లు భయపెడుతున్నాయి. తాజాగా కోల్కతాకు చెందిన ఓ వ్యక్తి 'ప్లాంట్ ఫంగస్' బారిన పడ్డాడు. ప్రపంచంలోనే ఈ ఫంగస్ సోకిన మొదటి కేసు కోల్కతాలో నమోదైంది.