Telugu » Latest News
దారుణం జరిగిన సమయంలో బ్రహంపూర్-శంకర్పూర్ మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్
విపరీతమైన ఒత్తిడి, ఆందోళన తట్టుకోలేక మనుష్యులు ఒక్కోసారి ఏడ్చేస్తారు. మొక్కలు కూడా స్ట్రెస్ తట్టుకోలేవట. అవి కూడా తమకు హెల్ప్ చేయమంటూ అరుస్తాయట. కన్నీరు పెట్టుకుంటాయట. నిజమే.. ఈ విషయాన్ని తాజాగా టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం తమ అధ్యయనంలో వెల్లడ
Twitter Blue Verified Tick : ట్విట్టర్లో బ్లూ టిక్ ఉండాలంటే డబ్బులు కట్టాల్సిందేనని ఎలన్ మస్క్ కొత్త ఫిట్టింగ్ పెట్టాడు. బ్లూ టిక్ ఫ్రీ అని చెప్పి.. ఇప్పుడు డబ్బులు కట్టమని మస్క్ అనేసరికి టాప్ కంపెనీలు, సెలబ్రిటీలు ఏకిపారేస్తున్నారు.
"అటువంటి" ఫొటోలకు మహిళా మంత్రి పోజులు ఇవ్వడం ఏంటని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్లేబాయ్ (Playboy) మ్యాగజైన్ పై కూడా ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి.
వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బేబీ (Baby). కాగా ఈ సినిమాలోని పాటని రిలీజ్ చేయడానికి 12 మంది సంగీత దర్శకులు..
భర్తీ చేయనున్న పోస్టుల్లో మైనింగ్ సర్దార్ 77 ఖాళీలు, ఎలక్ట్రీషియన్ టెక్నీషియన్ 126 ఖాళీలు, డిప్యూటీ సర్వేయర్ 204 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్ మాన్ టీ,ఎస్ 107 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
మంచు మనోజ్ (Manchu Manoj) గత నెలలో భూమా మౌనిక రెడ్డిని (Bhuma Mounika) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మనోజ్ తన ఇన్స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేశాడు.
రాత్నిష్ అనే ట్విట్టర్ యూజర్ ఈ ఫొటోలను తన వాల్ మీద షేర్ చేస్తూ ‘అంబానీ ఇంట్లో పార్టీ అంటే టిష్యూ పేపర్ల స్థానంలో 500 రూపాయల నోట్లు ఉంటాయి మరి’ అని రాసుకొచ్చాడు. కొందరేమో గుడ్డిగా ఇది నిజమే అనుకుని అంబానీ ఆస్తి అలాంటిదని వ్యాఖ్యానిస్తుండగా.. మర
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ, బీటెక్ , ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత పనిలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 30సంవత్సరాల లోపు ఉండాలి.
గాడిద పాలతో తయారు చేసిన సబ్బు మహిళలను మరింత అందంగా మారుస్తుందని ఈ సబ్బు కేవలం రూ.500లే అంటూ బీజేపీ ఎంపీ మేనకాగాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈజిప్టు రాణి క్లియోపాత్ర కూడా గాడిదపాలతో స్నానం చేసేవారని తెలిపారు.