Telugu » Latest News
బాలీవుడ్ హీరో 'అర్జున్ రాంపాల్' (Arjun Rampal) తన కూతురు సాధించిన విజయం గురించి చెబుతూ తన ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ వేశాడు.
ఆధారాలు చెప్పిన ప్రతిపక్ష నేతలకు సిట్ ద్వారా నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ పై ఆందోళన చేస్తున్నవారిని ఆరెస్ట్ చేసి, వారిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.
కోవిడ్ సమయంలో పడ్డ కష్టాలు ఒక ఎత్తైతే.. ఆ తరువాత చాలామంది కోలుకోలేనంతగా నష్టపోయారు. కోవిడ్ కి ముందు ప్రింటింగ్ ప్రెస్ నడిపిన ఓ జంట ఇప్పుడు ఫుడ్ స్టాల్ రన్ చేస్తోంది. జీవితాన్ని తిరిగి నిర్మించుకుంటున్న ఈ జంట ఇప్పుడు చాలామందికి ఆదర్శంగా నిలు
మంచు విష్ణు (Manchu Vishnu), మనోజ్ (Manchu Manoj) గొడవ గురించి మోహన్ బాబు (Mohan Babu) తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. ఈ క్రమంలోనే మోహన్ బాబు..
మెట్రో రైల్ చార్జీలలో కార్డు, క్యూ ఆర్ కోడ్ ను ఉపయోగించి కొనుగోలు చేసే టికెట్లపై 10 శాతం రాయితీని ఎల్ అండ్ టి మెట్రో ఉపసంహరించింది.
ప్రధాని మోదీకి విద్యార్హతలకు సంబంధించిన వివరాలు తెలపాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు తెలిపింది. విద్యార్హతల వివరాలు తెలపాలన్న ఆదేశాలను కూడా కొట్టేసింది.
ల్యాబ్-ఉత్పత్తి చేసిన మాంసం జంతువుల కణాల నుండి వచ్చినప్పటికీ జంతువుల సంక్షేమం, పర్యావరణ స్థిరత్వం లేదా ఆహార భద్రతకు హాని కలిగించదని, నైతిక ప్రత్యామ్నాయం అని జంతు సంరక్షణ కోసం అంతర్జాతీయ సంస్థ (Oipa) నొక్కి చెప్పింది.
మంచు విష్ణు (Manchu Vishnu), మనోజ్ (Manchu Manoj) మధ్య జరిగిన గొడవ గురించి ఇప్పటి వరకు మంచు కుటుంబంలోని ఇతర సభ్యులు ఎవరు నోరు విప్పలేదు. తాజాగా దీని పై మోహన్ బాబు (Mohan Babu) స్పందించాడు.
IPL 2023 Livestream : 2023 ఏడాదిలో OTT ప్లాట్ఫారమ్ల కోసం సబ్స్క్రిప్షన్ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. IPL 2023ని ఆన్లైన్లో ఉచితంగా వీక్షించవచ్చు. Reliance Jio స్ట్రీమింగ్ అర్హత ఉన్న యూజర్లకు 5G కనెక్టివిటీని కూడా అందిస్తోంది.
దివంగత వైసీపీ నేత చల్లా రామకృష్ణా రెడ్డి వారసత్వం కోసం పోరు కొనసాగుతోంది. ఆయన రాజకీయ వారసులం తామేనని కుటుంబ సభ్యులు ఘర్షణలకు దిగుతున్నారు.