Telugu » Latest News
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 18 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజూ ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళితో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటినుంచే మేక్ ఓవర్ మొదలు పెట్టేశాడు.
గత ఏడాది రిలీజ్ అయిన సౌత్ పాన్ ఇండియా మూవీ 'పొన్నియిన్ సెల్వన్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మొదటి భాగం మంచి విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండ్ పార్ట్ ని ఈ ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్త
రొటీన్ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టమైపోతోంది మేకర్స్ కి. స్టార్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకూ మైథాలజీ మీద ఇంట్రస్ట్ చూపిస్తూ వరసగా దేవుడ్నే హిట్ ఫార్ములాగా తెరమీదకి తీసుకొస్తున్నారు. దేవుడంటే.............
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ సైతం ఇండోర్ పిచ్ పై అసహనం వ్యక్తం చేశాడు. ఏ విధంగా చూసినా ఆరో ఓవర్ నుంచే స్పిన్నర్లకు పిచ్ అనుకూలించడం సరికాదని, అందుకే ఇలాంటి పిచ్ లు నాకు నచ్చవు అంటూ పేర్కొన్నాడు.
భారత ప్రధాని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ ప్రతిపక్ష నేత... ఈ ముగ్గురితో కూడిన కమిటీయే ఇకపై ఎన్నికల కమిషనర్లను నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు పాత నియామక విధానాన్ని రద్దు చేసింది. భారత ఎన్నికల సంఘంలోని కమిషనర్ల నియామకాన్ని ఈ కమ
త్వరలోనే ఆస్కార్ వేడుకలు ఉండటంతో పాటు, అమెరికాలో RRR సినిమాని రీ రిలీజ్ చేస్తుండటంతో RRR చిత్ర యూనిట్ అంతా ఇప్పటికే అమెరికాకి వెళ్లి సందడి చేస్తూ సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ రిలీజ్ కి కూడా అమెరికాలో RRR సినిమాకి భారీ స్పంద
కైలాస ప్రతినిధులు వ్యాఖ్యలకు ఐకాస స్పందించింది. ఐకాస ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు.
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో 'ఏ వి ఎం ప్రొడక్షన్స్' అంటే ఒక బ్రాండ్. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీలో కూడా పలు సినిమాలు తెరకెక్కించారు. దాదాపు 300 పైగా సినిమాలు తెరకెక్కించిన ఈ నిర్మాణ సంస్థ.. డబ్బింగ్ సినిమాలకు తొలి అడుగు వేసింది. 1943 ముందు
ఫ్లోరిడాకు చెందిన మైకేల్ క్రుమోజ్ అనే 21 ఏళ్ల యువకుడికి కంటికి సంబంధించిన సమస్య ఉంది. దీంతో అతడు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నాడు. అయితే, నిద్రపోయే ముందు ఆ కాంటాక్ట్ లెన్స్ తీసేయలేదు. దీంతో అతడి కంటికి అకాంత్ అమీబా కెరటైటిస్ ఇన్ఫెక్షన్ సోకింది.