Telugu » Latest News
కోర్టు ప్రశ్నలకు షిండే తరపు న్యాయవాది ఎన్కె కౌల్ స్పందిస్తూ తదుపరి విచారణలో ఈ సమస్యను ప్రస్తావిస్తామని చెప్పారు. ఇంకా కేసు పదో షెడ్యూల్ ప్రకారం విభజించబడలేదని, వారు పార్టీలో అసమ్మతి, ప్రత్యర్థి వర్గం గురించి మాట్లాడుతున్నారని అన్నారు. ప్
రజినీకాంత్ సినిమాలో జీవిత రాజశేఖర్ ఒక ముఖ్య పాత్ర చేయబోతుంది. తమిళ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన జీవిత.. దాదాపు 35 ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ సినిమాతో తమిళ సినిమాలో నటిస్తుంది.
Gurugram: ఢిల్లీకి సమీపంలోని గురుగ్రాంలో ఒక కియా ఓనర్ రోడ్డు మీద పూల కుండీలు దొంగిలించిన వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాను కుదిపివేస్తుంది. 40 లక్షల రూపాయల కారు ఉండి ఇదేం పాడుబుద్ధి అంటూ నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ చివరిగా సర్కస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బడ్జెట్ లో సగం కూడా రాబట్టలేక డిజాస్టర్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే.. పఠాన్ చిత్రంతో ఇటీవల 1000 కో
సెప్టెంబరు 2022లో తమిళనాడులోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి జనవరి 30న జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ముగిసే వరకు రాహుల్ గాంధీ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ యాత్ర సందర్భంగా ఆయన నెరసిన గెడ్డంతో కనిపించారు. ఇప్ప
గ్రీస్ లో రైలు ప్రమాదం సంభవించింది. ఓ గూడ్స్ రైలును ఓ ప్యాసింజర్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో దాదాపు 29మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85మందికి పైగా గాయపడ్డారు.
ధనుష్ నటించిన సార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ నమోదు చేస్తుంది. తాజాగా కర్ణాటక బాక్స్ ఆఫీస్ వద్ద..
ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం. ఆహార కొరత అనేది..ఆ దేశానికి కొత్తేమీ కాదు. కానీ.. గత కొన్నేళ్లలో కిమ్ ప్రభుత్వం విధించిన సరిహద్దు నియంత్రణలు, కఠిన వాతావరణ పరిస్థితులు, ఆంక్షలే.. అక్కడి పరిస్థితులు దిగజార్చాయ్. వాటి ప్రభావకం ఇప్పుడు తీవ్రంగా కనిప
జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా 'బలగం'. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటిస్తున్నాడు. ఇక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి కేటిఆర్ హాజరయ్యాడు. ఇక ఈవెంట్ లో..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.