Telugu » Latest News
అమృతపాల్ తనను తాను కరుడుగట్టిన ఖలిస్తానీ వేర్పాటువాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలాతో పోల్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అతడి వ్యవహార శైలి కూడా అలాగే కనిపిస్తోంది. సిక్కులు ప్రమాదంలో ఉన్నారని, బానిసలని ప్రచారం చేసి మతవిద్వేషాలను రెచ్చగొట
బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించడంపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ఆయా రాష్ట్రాలవారిగా కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలో యూపీ జనరల్ సెక్రెటరీ బాధ్యతలను హిమాన్షు తివారీకి అప్పగించిన కేసీఆర్, మహారాష్ట
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు చేసే లుచ్చాగాళ్ల అంతు చూస్తాం అంటూ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు చేస్తే వారిపై బుల్డోజర్లతో దాడులు చేస్తామని అత్యాచారాలకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తాం అని అ
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను చోళుల కథగా మణిరత్నం తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమ
ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి కుమారుడు అనే సంతోషం ఎంతో ఉన్నప్పటికీ.. అంతకు మించిన కష్టాలు, సవాళ్ళు ఆయనకు ఉన్నాయి. ఒకవైపు సంతోషాన్ని అనుభవిస్తూనే మరొకవైపు కష్టాలను ఎదురీదుతూ అంచెలంచెలుగా ఒక కార్యకర్తగా, యువజన విభాగం అధ్యక్షుడిగా, శాసనసభ సభ్యుడిగ
భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీకి లోక్సభ సచివాలయం షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్కు బీఆర్ఎస్ అనే గుర్తింపు ఇంకా ఇవ్వలేదని తాజాగా లోక్సభ సచివాలయం పేర్కొంది
AP Global Investors Summit 2023: విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు కొత్త చిక్కొచ్చిపడింది. పారిశ్రామికవేత్తలు ప్రత్యేక విమానాల్లో వస్తుండటంతో విమానాల పార్కింగ్ సమస్య తలెత్తనుంది.
శారదా పీఠానికి రాజకీయ పార్టీకి సంబంధం ఉందని అపవాదు వేశారని, శారదా పీఠం ఎవరికి వత్తాసు పలకదని, మంచి ఎటువైపు ఉంటుందో శారదా పీఠం అటువైపు ఉంటుందని శారదాపీఠం ఉత్తరధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి చెప్పారు.
ప్రాణం కాపాడిన యువకుడితో కలిసి జీవిస్తుంది ఓ కొంగ. మనిషి అంత పొడవున్న ఆ భారీ కొంగ ఓ యువకుడిని వెన్నంటే తిరుగుతోంది. అతను ఎక్కడికెళితే అక్కడకు వెళుతోంది. అను బైక్ పై వెళుతుంటే ఆ కొంగ గాల్లో ఎగురుతూ అతని వెంటే వెళుతోంది. ఈ మనిషి కొంగ స్నేహం గురి
హైదరాబాద్ శివారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. కళాశాలకు చెందిన చెందిన సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.