Telugu » Latest News
అవనిలో సగం..అన్నింటా సగం’..అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..ఇవి ప్రతీ మహిళా తెలుసుకోవాల్సిన అసరం ఉంది. ఎందుకంటే వారి హక్కులేమిటో..ఏం సాధించాలో దిశానిర్ధేశం అన్నింటికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేదికగా నిలిచింది
నివారణ ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంతో పాటుగా అందుబాటు ధరలలో ఉంచడానికి లుపిన్ డయాగ్నోస్టిక్స్ కట్టుబడి ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ లేబరేటరీ ప్రారంభంతో, లుపిన్ డయాగ్నోస్టిక్స్ అత్యధిక నాణ్యత కలిగిన, ఆధారపడతగిన డయ
Tecno Phantom V Fold Phone : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం టెక్నో (Tecno) మొదటి ఫోల్డబుల్ ఫోన్ని ప్రకటించింది. ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్ ఫాంటమ్ V అనే పేరుతో వచ్చింది. ఈ డివైజ్ Samsung గెలాక్సీ ఫోల్డబుల్స్తో సమానమైన ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది.
మనీశ్ సిసోడియాకు తొందరలోనే న్యాయస్థానం ద్వారా జైలు శిక్ష పడొచ్చని అంటున్నారు. ఇప్పటికే ఒక మంత్రి సుదీర్ఘ కాలంగా జైలు జీవతం గడుపుతున్నారు. ఇక తాజాగా కేజ్రీవాల్ తర్వాత పార్టీ, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సిసోడియాకు జైలు ఖరారైతే ఆమ్ ఆద్మీ పార్ట
బాలీవుడ్లో దక్షిణాది చిత్రాలను ఎక్కువగా రీమేక్ చేసే హీరోగా అజయ్ దేవ్గన్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ హీరో నటిస్తున్న తాజా చిత్రం ‘భోలా’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తమిళ స
తన సోదరుడి హత్య కేసులో అరెస్టుపై స్టే పొడిగించాలని పాల్ తన పిటిషన్లో కోరారు. అలాగే ఇటీవల తెలంగాణలో నూతనంగా నిర్మించిన సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో
టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. తాజాగా, ఐసీసీ ప్రకటించిన టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ను అశ్విన్ వెనక్కు నెట్టాడు. ఇటీవలే ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యా
మన దేశంలో నిరుద్యోగం 7.5 శాతానికి పెరిగిందని సెంటర్ ఫర్ మానటరింగ్ ఇండియన్ ఎకానమీ బుధవారం తెలిపింది. జనవరిలో 7.14 శాతం ఉన్న నిరుద్యోగం ఫిబ్రవరి నాటికి 7.5 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. గ్రామాల్లో కంటే పట్టణాల్లో ఈ నిరుద్యోగిత ఎక్కువగా ఉంది
టాలీవుడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ చేసే కామెడీకి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఆయన చేసే కామెడీని ఎంజాయ్ చేసే ఆడియెన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్కు ఫిదా అవుతుంటారు. ఇక ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బ
‘గీత’దాటితే జేబులు ఖాళీ అవుతాయని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. కొంతమంది రెడ్ సిగ్నల్ పడినా వాహనాలపై రయ్ మంటూ దూసుకుపోతుంటారు. మరికొంతమంది జీబ్రాలైన్ మీదకు వచ్చేస్తుంటారు. కానీ ఇకపై అలా కుదరదు అంటున్నారు తమిళనాడు ట్రాఫిక్ పోలీసుల