Telugu » Latest News
ఇండోర్ లో ఇవాళ మూడో టెస్టు మ్యాచు జరుగుతున్న సమయంలో మైదానంలో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్ లో ట
శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ సూసైడ్ లెటర్ 10 టీవీ చేతికి చిక్కింది. సూసైడ్ లెటర్ లో పలు కీలక అంశాలను సాత్విక్ ప్రస్తావించారు. కాలేజీలో ప్రిన్సిపల్, లెక్షరర్ పెట్టే టార్చర్ ను సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు.
ఇటీవల బిహార్లో రూపొందుతున్న భోజ్పురి పాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ పాటల్లో వివిధ పార్టీలను, సామాజిక వర్గాలను కించపరిచేలా సాహిత్యం ఉంటోంది. అసభ్యత కూడా ఎక్కువైంది. వివాదాస్పద అంశాలతో పాట రూపొందించిన నేహా సింగ్ అనే గాయనికి ఇటీవల పోలీసుల
"విభజన శక్తులపై పోరాడేందుకు భావసారూప్యం ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలూ ఏకమై ముందుకు వెళ్లాలి. ప్రతిపక్షాలకు ఎవరు నేతృత్వం వహిస్తారు? ప్రధాని ఎవరు అవుతారు? అన్న విషయాల గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. అసలు అది ఓ సమస్యే కాదు. అందరం కలిసి పోరాడా
ఈ ప్రతిపాదన ప్రకారం.. బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజులే పని చేసినప్పటికీ, ప్రతి రోజూ అదనంగా 50 నిమిషాలు పని చేయాలని సూచించింది. ఈ అంశంపై ప్రస్తుతం యూఎఫ్బీఈ, ఐబీఏ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఐబీఏ ఈ అంశంపై సూత్రప్రాయంగా అంగీకరించినట్
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ హీరో ప్రస్తుతం ఓ కంప్లీట్ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... "ఒకవేళ మనీశ్ సిసోడియా ఇవాళ బీజేపీలో చేరితే రేపు ఆయన జైలు నుంచి విడుదల అవుతారు కదా? అన్ని కేసులనూ తొలగిస్తారు. అవినీతి జరగడం అనేది వాళ్లకి సమ
మాస్ రాజా రవితేజ లాస్ట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల సినిమాగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా ఇచ్చిన బూస్ట్తో తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి రెడీ చేస్తున్నాడు ఈ మాస్ హీరో. ఈ క్రమంలో దర్శకుడు సుధీర్ వర్మ డైరెక్షన్లో తెరకెక
కుకింగ్ షో కోసం పోటీదారులను ఎంపిక చేస్తున్న నిర్వాహకులకు షాకిచ్చిందో మహిళ. ఇంతకీ ఏం జరిగిందంటే.. పాకిస్తాన్లో ‘ద కిచెన్ మాస్టర్’ పేరుతో ఒక టీవీ కుకింగ్ షో రాబోతుంది. ఈ షో కోసం నిర్వాహకులు పోటీదారుల్ని ఎంపిక చేస్తున్నారు. షోలో పాల్గొనాలి అన
Maruti Suzuki Ignis Price : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి ఇండియా ఇగ్నిస్ మోడల్ ధరలను అమాంతం పెంచేసింది. మారుతి సుజుకి ఇగ్నిస్ కారు మోడల్ ధరను ఒక్కసారిగా రూ. 27వేల వరకు పెంచింది.