Telugu » Latest News
నాగాలాండ్, త్రిపురలో బీజేపీ దూసుకుపోయింది. మేఘాలయలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 31 సీట్లు సాధించే దిశగా ఏ పార్టీ వెళ్లలేదు.
తాజాగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తన సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా రికార్డులు సృష్టిస్తున్నాడు బన్నీ. పుష్ప తర్వాత సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని ఫాలో అయ్యేవాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ద
ఇటీవల కబ్జా ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా ఆహ్వానించారట. కానీ జనసేన పార్టీ కార్యక్రమాలు ఉండటం, పవన్ కళ్యాణ్ బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. దీంతో తానూ రాలేకపోయినందుకు బాధపడుతున్
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది.
బేబీ సినిమా యూనిట్ ఆర్య దయాల్ తో ఈ సినిమాలో ఓ ప్రమోషన్ సాంగ్ పాడించారు. దీంతో ఆర్య తెలుగు ఫ్యాన్స్ ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పాటని కళ్యాణ్ చక్రవర్తి రాయగా, విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకత్వంలో....................
కార్తీక ఆర్యన్ నుంచి భూల్ భూలయ్య 2 తర్వాత వచ్చిన ఫ్రెడ్డీ, షెహజాదా సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఇటీవల పఠాన్ సక్సెస్ తర్వాత వచ్చిన పలు బాలీవుడ్ సినిమాలు కూడా పరాజయం అయిన సంగతి తెలిసిందే. దీంతో కార్తీక్ ఆర్యన్ కు మరో హిట్ కావాలని తాజాగా.................
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర కృష్ణ కస్టడీపై తీర్పును రంగారెడ్డి జిల్లా కోర్టు రేపటికి వాయిదా వేసింది. నిందితుడు హరిహర కృష్ణను ఎనిమిది రోజులు కస్టడీకి ఇవ్వాలన్న విషయంపైన రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్ట
శంషాబాద్ లో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అతను రోడ్డుకు అడ్డంగా వాహనం నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కల్పించాడు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బంగారం అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. మైలార్ దేవ్ పల్లిలో బంగారం అక్రమంగా విక్రయిస్తుండగా ఎస్ వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
విజయనగరం జిల్లాలో ఓ వింత ఫ్యామిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భర్త, అతడి కుటుంబసభ్యులు భార్యను 11 ఏళ్లు ఇంట్లోనే బంధించారు. వివాహిత పుట్టింటిని వారిని కూడా కలవనివ్వకుండా చీకటి గదికే పరిమితం చేశాడు.