Telugu » Latest News
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భూముల రిజిస్ట్రేషన్ వ వాదం సమసిపోయింది. తిరుపతిలో పలు సర్వే నెంబర్లలోని భూముల ఆస్తులపై ఇటీవల విధించిన నిషేదాన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఎత్తివేసింది.
ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ పైన కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఈ సంస్థకు వచ్చిన విదేశీ నిధులపైన నిఘా పెట్టిన కేంద్రం.. జార్జ్ సోరస్ బృందంపై చర్యలు చేపట్టింది.
Royal Enfield Bullet : ప్రముఖ మోటార్సైకిల్ తయారీ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) ఫిబ్రవరి 2023లో అమ్మకాల జోరును కొనసాగించింది. కంపెనీ మొత్తం వృద్ధిలో సంవత్సరానికి (yoy) 21శాతం వృద్ధిని నమోదు చేసి 71,544 యూనిట్లకు చేరుకుంది.
Twitter CEO Elon Musk : ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రస్తుతం ట్విట్టర్ సీఈఓగా ఉన్నాడు. త్వరలో మస్క్ ట్విట్టర్ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇటీవల సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను అద్భుతంగా మలిచాడు గోప
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నాడు. స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ‘ఖుషి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేయగ
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ భేటీ అయింది. కమిటీ ముందు హాజరైన అనస్థీషియా హెచ్ వోడీ నాగార్జున రెడ్డి, 14 మంది సభ్యుల ర్యాగింగ్ పై సుదీర్ఘంగా చర్చించారు. మెడికో విద్యార్థి ప్రీతి ర్యాగింగ్ కు గురైనట్లు కమిటీ నిర్ధారించి
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రీసెంట్గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను రొమాంటిక్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ మలిచిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా హ
OnePlus Nord CE 3 : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ (OnePlus) నుంచి మరో కొత్త 5G ఫోన్ను లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. OnePlus Nord CE 3 మోడల్ భారత వెబ్సైట్లో కనిపించింది. ఈ మేరకు టిప్స్టర్ ముకుల్ శర్మ వెల్లడించారు.
ముంబై ఇండియన్స్ టీమ్కు కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ కొనసాగుతుందని ఆ జట్టు యాజమాన్యం బుధవారం ప్రకటించింది. హర్మన్ను ముంబై ఇండియన్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత వేలంలో అమ్ముడుపోయిన రెండో క్రీడాకారిణి హర్మన్. నిజానికి స్మృతి మంధానన