Telugu » Latest News
ఓ వ్యక్తి కిడ్నీ పూర్తిగా చెడిపోవడంతో ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అందుకు వైద్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేస్తారు. అయితే, తనకు కిడ్నీ దానం చేసింది ఎవరన్న విషయాన్ని ఆయనకు వైద
మనీశ్ సిసోడియా ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 4 వరకు ఆయన కస్టడీ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించిన అనేక అంశాలపై సీబీఐ అధికారులు సిసోడియాను విచారిస్తున్నారు. అక్కడ ఆయనను సీబీఐ ప్రత్యేక సదుపాయాలు కలిగిన లాకప్లో ఉంచి విచ
#Twitter Down : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ (Twitter)కు ఏమైంది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ డౌన్ అయింది. గంటకు పైగా ట్విట్టర్ సర్వీసులు నిలిచిపోయాయి. దాంతో ట్విట్టర్ యూజర్లు సర్వీసులను యాక్సెస్ చేయలేకపోతున్నారు.
తిరుపత్తూర్ జిల్లాలో, వనియంబాడి సర్వీస్ లేన్పై ముగ్గురు బాలలు సైకిల్పై వెళ్తున్నారు. విజయ్, సూర్య అనే సోదరులతోపాటు, రఫీక్ అనే మరో బాలుడు కలిపి సైకిళ్లపై స్కూలుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఒక ఎస్యూవీ వాహనం వారిని ఢీకొంది. ఈ ఘటన
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న తాజా చిత్రం నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. చాలా రోజుల తరువాత అనుష్క సినిమా చేస్తుండటం.. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తుండటంతో
వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి కేసులో సైఫ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలు వెల్లడించారు. సైఫ్ ఫోన్ నుంచి 17 వాట్సాప్ చాట్స్ ను పోలీసులు పరిశీలించారు. ఎల్ డీడీ, నాకౌట్స్ గ్రూప్ నుంచి చాట్స్ ను పరిశీలించారు.
ఎం విజయ శేఖర్ రెడ్డి సమర్పణలో విజయ గౌతమి ఆర్ట్ మూవీస్ బ్యానర్ మీద టి. హేమ కుమార్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం గాంగేయ. ఈ మూవీని నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
వ్యక్తిగతంగా కొందరు ఎన్నో అవమానాలకు గురిచేస్తున్నా తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రజల కోసం నిలబడ్డారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా, ప్రజల పక్షాన నిలిచేలా జనసేన కార్యక్రమాలు నిర్వహించిందని అన్నారు. ఇ
Vivo V27 Series : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో (Vivo) ఎట్టకేలకు Vivo V27 సిరీస్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ లైనప్లో Vivo V27, Vivo 27 Proతో సహా రెండు స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. Vivo ఇండియా మార్కెట్లో Vivo V27eని లాంచ్ చేయలేదు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్ సమక్షంలో బుధవారం ఆమె బీజేపీలో చేరారు. సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దాతో శ్రావణి మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.