Telugu » Latest News
Xiaomi 13 Pro Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ షావోమీ (Xiaomi) నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ షావోమీ 13 ప్రో (Xiaomi 13 Pro) సిరీస్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయింది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్ఫోన్ సంబంధించి వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించగా, పూర్తి ఫ్యాక్షన్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టు
బీజేపీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. ఈ మేరకు తన అపాయింట్ మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన లేఖను ట్విట్టర్ లో ఖుష్బూ పోస్ట్ చేసి, ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతల
తాజా ఎయిర్పోర్ట్తో కర్ణాటక రాష్ట్రంలో తొమ్మిది ఎయిర్పోర్ట్లు అయ్యాయి. బెంగళూరు, బళ్లారి, బెళగావి, కలబురిగి, మైసూరు, మంగళూరు (బెంగళూరు, మంగళూరు నగరాల్లో రెండు ఎయిర్పోర్టులు ఉన్నాయి)ల సరసన ఇప్పుడు తాజా ఎయిర్పోర్ట్ చేరింది. ఇక రాష్ట్ర రా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా తరహాలోనే ఎమ్మెల్సీ కవిత కూడా త్వరలోనే జైలుకు వెళ్తారని అభిప్రాయపడ్డారు మాజీ ఎంపీ వివేక్. తెలంగాణలో ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ కేంద్రంలో తిరుగుతున్నారని విమర్శించారు. సో
ఉమేష్ పాల్ హత్యపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటివరకు అతిక్ బంధువులతో సహా 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉమేష్ పాల్ హత్యకు ప్రస్తుతం అహ్మదాబాద్లోని సబర్మతి జైలులో ఉన్న అతిక్ ఖాన్ కుట్ర పన్నాడని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నందున అతడి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని విమర్శించే వారు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడాన్ని మానేస్తే బాగుంటుందంటూ టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చురకలంటించారు. బియ్యం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను వక్రీకరించవద్దని చెప్ప
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ హీరో నటించిన ‘స్వాతిముత్యం’ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో, తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా అందరూ మెచ్చే విధంగా తీర్చిదిద్దేందుకు ప్ర
కళామతల్లి ముద్దుబిడ్డ కళాతపస్వి కె విశ్వనాథ్ మరణం తెలుగు సినీ పరిశ్రమను తీవ్రంగా బాధ పెట్టింది. ఇక విశ్వనాథ్ కుటుంబం అయితే ఆయన లేరు అన్న మాట జీర్ణించుకోలేక పోతున్నారు. ఆ దిగులుతూనే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి కూడా కన్నుమూశారు.
WhatsApp Schedule Group Call : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో సరికొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో గ్రూపు కాల్స్ ఈజీగా షెడ్యూల్ చేసుకోవచ్చు.