Telugu » Latest News
ల్లీకి చెందిన 32 ఏళ్ల ఒక వ్యక్తి ఇంటీరియర్ డిజైనర్గా పని చేస్తున్నాడు. అతడు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. అన్నీ... అమ్మాయిల పేర్లతోనే. దీంతో తన ఫాలోవర్లను తాను అమ్మాయి అని నమ్మించేవాడు. అలా యువకులతో పరిచయం పెంచుకు
తిరుపతి రేణిగుంట ఫాక్సీలింక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి.
అమ్మ ప్రేమ అనిర్వచనీయం. తమ పిల్లలను కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికైనా దిగుతుంది తల్లి. తన ప్రాణాలు పోయినా సరే పిల్లలను కాపాడుకోవాలని భావిస్తుంది. అమ్మ ప్రేమ ఎటువంటిదో మరోసారి నిరూపితమైంది. ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో కూతురిని కాపాడ
బాలీవుడ్ ఆడియన్స్ హిందీ సినిమాలను బాయ్కాట్ చేశారు అంటూ చెప్పుకొస్తున్నారు. నిజానికి సినిమాలు బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. దానికి ఉదాహరణ షారుఖ్ ఖాన్ 'పఠాన్' చిత్రం. గత కొంత కాలంగా బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు అన్న
టాలీవుడ్లో మాస్ కా దాస్గా తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్, క్రేజ్ను క్రియేట్ చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఈ హీరో నటించే సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతుండటంతో, తన నెక్ట్స్ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు విశ్
టీమిండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్ను సోమవారం వివాహం చేసుకున్నాడు. ముంబైలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
‘ఇయర్’ పేరుతో విడుదలైన ఈ డాక్యుమెంటరీలో జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘రష్యాలో పుతిన్ అధ్యక్ష పదవికి, నాయకత్వానికి కచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది. వేటగాడిని వేటగాళ్లే అంతం చేస్తారు. హంతకుడిని చంపేందుకు ఒక కారణం కనుక
అప్పుడప్పుడూ, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తన ఆంగ్ల పదజాలంతో ఇంటర్నెట్ను కుదిపివేస్తుంటారు. ఆయన ఉపయోగించిన కొన్ని పదాల గురించి నెటిజెన్లు బుర్రబద్దలు కొట్టుకుంటుంటారు. వెంటనే డిక్షనరీకి వెళ్లి వాటి అర్థాలు చూస్తుంటారు. కాబట్టి, శశిథరూర్ పాల
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ను క్రియేట్ చేసింది. తేజ్ యాక్సిడెంట్ తరువాత చేస్తున్న సినిమా కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో తేజ్ను చూసేందుకు ఉవ్విళ్లూరుత
అరుణాచల్ ప్రదేశ్లోని లుమ్లా నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 9,169 మంది మాత్రమే. ఇందులో 4,712 మంది ఓటర్లు మహిళలు. 33 పోలింగ్ బూత్లలో మొత్తం 9,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీనేత జంబే తాషి మరణం తర్వాత ఏర్పడ్డ ఉప ఎన్నిక కోసం బీజే