Telugu » Latest News
నెల్లూరు జిల్లా పొదనుకూరు మండలం తోడేరు చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. చెరువులో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఐదుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటికి వెలికితీశారు. మరొకరికి కోసం గాలింపు కొనసాగుతోంది.
గతంలో అయ్యన్నపై దాఖలైన ఫోర్జరీ కేసును సెక్షన్ ఐపీసీ 467 కింద విచారించవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. సెక్షన్ 41సిఆర్పిసి ప్రకారమే విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు
సిసోడియాను మధ్యాహ్నం 2గంటల సమయంలో సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరుపర్చాల్సి ఉంది. అయితే, ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ నిరసనలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉండటంతో సీబీఐ అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. ఆప్ శ్రేణుల నిరసనలు తీవ్రతరం అయితే
మలయాళ నటుడు మరియు డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ గత నెలలో తమిళ హీరో సూర్యని కలిశాడు. అయితే ఈ మీటింగ్ వెనుక ఉన్న కారణం గురించి ఇప్పుడు ఒక వార్త బయటకి వచ్చింది. అదేంటంటే వీరిద్దరూ కలిసి ఒక సినిమా కోసం పని చేయబోతున్నారు..
ఉత్తరప్రదేశ్ లో ఘరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఏదో విషయంలో నెటిజెన్లు నుంచి విమర్శలు ఎదురుకుంటూనే ఉంటుంది. కాగా ఇప్పుడు మరోసారి ట్రోలింగ్ ఎదురుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లోని...
బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఆక్సీజన్ అవసరం. ఒత్తిడిని తగ్గించి ఆక్సీజన్ని పెంచే బ్రీథింగ్ ఎక్సర్సైజెస్ చేయడం మంచిది. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది. ఎరుపు రంగు పండ్లు, పుచ్చకాయలు, టమాటాలు తీసుకోవడం మంచిది. ఇందులో ఎక
మెడికో ప్రీతి మరణంపై ఆమె తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతిది ముమ్మాటికి మర్డరే అని అన్నారు. ప్రీతికి సైఫ్ ఇంజక్షన్ ఇచ్చి చంపాడని నరేంద్ర ఆరోపించారు.
ఫైబర్ అనేది శరీరం అరిగించుకోలేని కార్బోహైడ్రేట్ రకం. ఇది ఫైబర్ చక్కెర అణువులుగా విభజన చెందదు. బదులుగా శరీరం ద్వారా జీర్ణం కాకుండా కదులుతుంది. అందుకే ఓట్స్, చియా సీడ్స్, బాదం, బీన్స్, పప్పులు, యాపిల్స్లో ఉండే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు