Telugu » Latest News
మెడికో ప్రీతి మరణంపై ఆమె తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతిది ముమ్మాటికి మర్డరే అని అన్నారు. ప్రీతికి సైఫ్ ఇంజక్షన్ ఇచ్చి చంపాడని నరేంద్ర ఆరోపించారు.
ఫైబర్ అనేది శరీరం అరిగించుకోలేని కార్బోహైడ్రేట్ రకం. ఇది ఫైబర్ చక్కెర అణువులుగా విభజన చెందదు. బదులుగా శరీరం ద్వారా జీర్ణం కాకుండా కదులుతుంది. అందుకే ఓట్స్, చియా సీడ్స్, బాదం, బీన్స్, పప్పులు, యాపిల్స్లో ఉండే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ 'RRR' చిత్రంతో వరల్డ్ వైడ్ పాపులారిటీని సంపాదించుకొని గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నా సంగతి తెలిసిందే. అయితే చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ నేను 10 ఏళ్ళ క్రిందటే చెప్పాను అంటున్నాడు డైరెక్టర్ సంపత్ నంది.
తాజాగా నటి కస్తూరి మరోసారి ఈ ఆంటీ వివాదంపై మాట్లాడింది. భారతీయుడు, అన్నమయ్య లాంటి పలు సినిమాల్లో నటించిన ఒకప్పటి హీరోయిన్ కస్తూరి ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ టాపిక్ రాగా కస్తూరి సీరియస్ అయింది.....
ఇండస్ట్రీలో పెద్ద దిక్కు పదవి నాకు వద్దు, అవసరం ఉన్నప్పుడు ఒక సినీ కార్మికుడిగా నా వంతు సహాయం నేను చేస్తూనే ఉంటా అంటూ చిరంజీవి చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే..
సందీప్ అనే ఓ వ్యక్తి అర్మాన్ మాలిక్ పేరుతో సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తున్నాడు. ఫేమ్ కోసం ఇతను ఏకంగా అన్ని చోట్ల అతని పేరుని అర్మాన్ మాలిక్ అని మార్చుకొని సింగర్ అర్మాన్ మాలిక్ గురించి వెతికినా ఇతని గురించి వచ్చే
తాజాగా అమెరికాలోని ఓ తెలుగు వాళ్ళ పెళ్లి వేడుకకు హాజరయ్యాడు చరణ్. అదే పెళ్ళికి వెంకటేష్ కూడా రావడంతో పెళ్ళిలో మరింత సందడి నెలకొంది. స్టేజిపై చరణ్, వెంకీ మామ పక్కపక్కనే నిల్చొని హంగామా చేశారు. ఇక వెంకటేష్ మైక్ తీసుకొని చరణ్ గురించి మాట్లాడుత
13వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోదీ ఈ రోజు విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ. 2.25 లక్షల కోట్ల నిధులను కే
మెడికో ప్రీతి ఘటనపై విచారణ కమిటీ వేశామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు తెలిపారు. నివేదిక ఆధారంగా హెచ్ వోడీ నాగార్జునరెడ్డి, ప్రిన్సిపల్ పై చర్యలు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని హరీశ్ రావు ఆదేశి
నాటు నాటు సాంగ్ కి అన్ని దేశాల ప్రజలు ఫిదా అయిపోయారు. చరణ్, ఎన్టీఆర్ లాగే ప్రేక్షకులు కూడా స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. తాజాగా కొరియాలో కొరియన్ ఎంబసీ ఇండియా అధికార ప్రతినిధి అయిన చాంగ్ జె బాక్ మరియు ఎంబసీలో పనిచేసి క