Telugu » Latest News
అరుణాచల్ ప్రదేశ్లోని లుమ్లా నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 9,169 మంది మాత్రమే. ఇందులో 4,712 మంది ఓటర్లు మహిళలు. 33 పోలింగ్ బూత్లలో మొత్తం 9,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీనేత జంబే తాషి మరణం తర్వాత ఏర్పడ్డ ఉప ఎన్నిక కోసం బీజే
మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకోసం ఇండోర్ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు చెమటోడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మనీష్ సిసోడియా అరెస్ట్ కు నిరసనగా ఆప్ బ్లాక్ డే కి పిలుపిచ్చింది.
ఘజియాబాద్, మసూరి ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం పెళ్లి వేడుక నిర్వహించింది. దీని కోసం గోవింద్ పురిలో ఉన్న గ్రాండ్ ఐరిస్ హోటల్ బుక్ చేసుకుంది వరుడి తరఫు కుటుంబం. శనివారం సాయంత్రం అక్కడి హోటల్లో మెహిందీ వేడుక నిర్వహించారు.
బుమ్రా గాయం కారణంగా గత ఐదు నెలల నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్నాడు. 2022 సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో ఆడాడు. తర్వాత వెన్ను గాయం కారణంగా భారత్ ఆడిన వరుస సిరీస్లకు దూరమయ్యాడు.
వాల్నట్ నూనె లో ఉండే పాలీ అన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడటం తోపాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల వచ్చే గుండె జబ్బులు దరిచేరవు.
తాజాగా ఓ నెటిజన్ కంగనా తల్లి పొలంలో వర్క్ చేస్తున్న ఫోటోని పోస్ట్ చేసి కంగనా చాలా ధనవంతురాలు కదా, మరి కంగనా తల్లి ఇంకా పొలంలో ఇలా పనిచేసుకుంటుంది. ఇంతటి సింప్లిసిటీ ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించాడు. ఆ పోస్టుని రీ ట్వీట్ చేసి కంగనా................
తిరుపతిలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాన్వాయిని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అడ్డుకున్నారు.
ఎన్ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్కు చెందిన సర్ఫరాజ్ మెమోన్ చైనా, పాకిస్తాన్, హాంకాంగ్ వంటి దేశాల్లో శిక్షణ పొందాడు. అతడు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడగలడు. చాలా ప్రమాదకారి. అతడు ఇటీవల ముంబై చేరుకున్నాడు. అందువల్ల అతడి విషయంలో అప్రమత్తంగా ఉం
నెల్లూరు జిల్లా పొదనుకూరు మండలం తోడేరు చెరువులో ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. చెరువులో గల్లంతైన ఆరుగురు యువకుల్లో ఐదుగురి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటికి వెలికితీశారు. మరొకరికి కోసం గాలింపు కొనసాగుతోంది.