Telugu » Latest News
తాజాగా KL రాహుల్ -అతియాశెట్టి మధ్యప్రదేశ్ లోని అత్యంత ప్రముఖ దేవాలయం ఉజ్జయిని మహాంకాళేశ్వర దేవాలయానికి వెళ్లారు. అక్కడ సాధారణ భక్తులతో కలిసి శివుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఉజ్జయిని దేవాలయంలో..............
ఈశాన్య భారత్లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇంతకు ముందే త్రిపురలోనూ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి.
రణబీర్ కపూర్ గతంలో ఆల్రెడీ సంజయ్ దత్ బయోపిక్ లో నటించి మెప్పించాడు. ఇటీవల రణబీర్ గంగూలీ బయోపిక్ లో కూడా నటిస్తాడని వార్తలు వచ్చినా అది నిజం కాదంటూ కొట్టి పారేశాడు రణబీర్. ప్రస్తుతం రణబీర్ తూ ఝూతి మైన్ మక్కార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న
ఈశాన్య భారత్లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. రెండు రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ద్వారా ఓటర్లు ఓటు హక్కును వినియ
వరంగల్ మెడికో ప్రీతి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రీతి మృతి చెందినట్లు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రీతి కుటుంబానికి రూ.30లక్షల ఎక్స్ గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేంద
తాజాగా సిద్దార్థ్-కియారా కలిసి ఓ అవార్డు వేడుకకు హాజరయ్యారు. దీంతో ఈ వేడుకలో యాంకర్ కియారాని సిద్దార్థ్ ని పెళ్లి చేసుకునే సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు అని అడిగారు. కియారా స్టేజి మీద మాట్లాడుతూ.......................
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. హత్కేశ్వర్ ప్రాంతంలో శనివారం ఓ యువతి రోడ్డుపై వెళ్తుండగా.. అక్కడున్న ఆవు దాడి చేసింది. అమాంతం కొమ్ములతో ఎత్తిపడేసింది. దీంతో యువతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత
సౌతాఫ్రికాలో జరిగిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా అమ్మాయిలు అదరగొట్టారు. వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. తద్వారా క్రికెట్ లో ఆస్ట్రేలియా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన
మెడికో ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటన విడుదల చేశారు. ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హా
సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. 5 రోజుల క్రితం పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్న ప్రీతి.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.