Telugu » Latest News
మెడికో ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటన విడుదల చేశారు. ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హా
సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. 5 రోజుల క్రితం పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్న ప్రీతి.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.
2023 Tata Harrier Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) నుంచి 2023 టాటా హారియర్ను అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థ (ADAS)తో లాంచ్ చేసింది.
Nokia G22 Launch : ప్రముఖ HMD గ్లోబల్ కంపెనీ నోకియా (Nokia) నుంచి మూడు సరికొత్త ఫోన్లు వచ్చేశాయి. ఈ నెలలో ఫ్లాగ్షిప్ నోకియా X30 5Gని లాంచ్ చేసిన తర్వాత HMD గ్లోబల్ ఇప్పుడు మూడు బడ్జెట్, మిడ్-రేంజ్ ఫోన్లను రిలీజ్ చేసింది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా విభాగంలోని పీజీ చదువుతున్న వైద్య విద్యార్థి ప్రీతి, కాలేజీలో సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుని విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరింది. అయితే ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ చిక
విద్యార్థిని అడవికి తీసుకెళ్లిన శంకర్తో పాటు మరో ఇద్దరు యువకులు ఇనుప రాడ్లు, బెల్టులతో విద్యార్థిని కొట్టారు. ఇరుగుపొరుగున ఉండే మహిళతో ఎందుకు మాట్లాడుతున్నాడని కొడుతున్న సమయంలో అన్నారట. కొట్టిన దెబ్బలో నిఖిల్ రెండు కాళ్లు, ఒక చేయి విరిగ
టాలీవుడ్ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్.. ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సతీమణి జయలక్ష్మి కూడా కన్నుమూశారు. వయోభారంతో బాధ పడుతున్న విశ్వనాథ్ ఫిబ్రవరి 2న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చాలని తాను అప్పట్లోనే అనుకున్నానని, అందుకు ప్రతిగా ప్రభుత్వాన్నే కూల్చేసి ఇప్పుడు ఇంట్లో కూర్చేబెట్టానని ఆయన అన్నారు. ఫడ్నవీస్ అరెస్ట్ ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తక్కువ చేసే ప్రయత్నం చేశారని అన్నా
అరుణాచల్ ప్రదేశ్ లోని పాసీఘాట్ నుంచి గుజరాత్ లోని పోర్ బందర్ వరకు యాత్రను ప్రారంభించాలని భావిస్తున్నట్లు జైరాం రమేశ్ చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేసిన తర్వాత తమ పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నిండిందని చెప్పారు. ఆ య
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో పెళ్లి రిసెప్షన్ వేడుకలో డ్యాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు కుప్పకూలి చనిపోయాడు. పార్డి గ్రామానికి చెందిన కిష్టయ్య కొడుకు పెళ్లి శుక్రవారం భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది.