Telugu » Latest News
నాగచైతన్య, సమంత కలిసి నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ 'ఏ మాయ చేసావె' రిలీజ్ అయ్యి 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దీంతో నాగచైతన్య, సమంత తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'ఏ మాయ చేసావె' గురించి పోస్ట్ లు వేశారు. ఈ క్రమంలోనే..
నాగాలాండ్ అసెంబ్లీకి సోమవారం (ఫిబ్రవరి 27) ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 13,17,632 ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,56,143 మంది అంటే 49.8 శాతం మహిళా ఓటర్లు. ఇక అసెంబ్లీ ఎన్నికల బరిలో 183 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో నలుగురు మహిళలు. రాష్ట్ర అసెంబ్లీలో 60
NoiseFit Halo Smartwatch : ప్రముఖ వేరబుల్ స్మార్ట్వాచ్ మేకర్ నాయిస్ నుంచి నాయిస్ఫిట్ హాలో స్మార్ట్వాచ్ భారత మార్కెట్లో లాంచ్ అయింది.
పంజాబ్, తరన్ తారన్లోని గొయిండ్వల్ జైలులో ఆదివారం ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులైన ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఖైదీ తీవ్రంగా గాయపడ్డాడు.
డాక్టర్లు కష్టమేనని అంటున్నారని ప్రీతి తండ్రి నరేందర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రీతి బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు చెబుతున్నారని వాపోయారు. చికిత్స కొనసాగుతోందని వారు చెబుతున్నా, తమకు సందేహంగానే ఉందన్నారు. మొదటిరోజుతో పోల్చితే తమ క
టాలీవుడ్ బడా హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఈ ఏడాదిని చాలా గ్రాండ్ గా మొదలు పెట్టారు. వీళ్లిద్దరు వాళ్ళ తదుపరి సినిమాలను ఇప్పటికే ప్రారభించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు హీరోలు ఒకే దారిలో పయనించబోతున్నారని తెలుస్తుంది.
ప్రీతి ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యంగా, బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో సరిపోదని, అందులో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవా
మిశ్రా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరేలీలోని బిత్రి చైన్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ నుంచి టికెట్ రాలేదు. దీంతో ఆయన పోటీ చేయలేదు. రాజకీయాలు చురుగ్గా సాగిస్తూనే చదు
నవీన్ హత్య కేసుకు సంబంధించి స్నేహితుల ఫోన్ కాల్ సంభాషణలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ గురించి తనకు తెలియదన్నాడు హరిహర కృష్ణ. వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించాడు. నవీన్ ఫ్రెండ్ మహిపాల్ తో హరి సంభాషణ ఆడియో బయటకు వచ్చింది.
దేశంలో ఉల్లి ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదు. ఇండియా నుంచి ఏ దేశానికైనా ఎగుమతి చేయొచ్చు. ఈ విషయంలో తప్పుడు ప్రకటనలు వెలువడటం సరికాదు. అయితే, ఉల్లి విత్తనాల ఎగుమతులపై మాత్రమే నిషేధం ఉంది. గత జూలై-డిసెంబర్ మధ్య ఎగుమతులు బాగున్నాయి.