Telugu » Latest News
విద్యార్థిని అడవికి తీసుకెళ్లిన శంకర్తో పాటు మరో ఇద్దరు యువకులు ఇనుప రాడ్లు, బెల్టులతో విద్యార్థిని కొట్టారు. ఇరుగుపొరుగున ఉండే మహిళతో ఎందుకు మాట్లాడుతున్నాడని కొడుతున్న సమయంలో అన్నారట. కొట్టిన దెబ్బలో నిఖిల్ రెండు కాళ్లు, ఒక చేయి విరిగ
టాలీవుడ్ దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్.. ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సతీమణి జయలక్ష్మి కూడా కన్నుమూశారు. వయోభారంతో బాధ పడుతున్న విశ్వనాథ్ ఫిబ్రవరి 2న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఇక ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చాలని తాను అప్పట్లోనే అనుకున్నానని, అందుకు ప్రతిగా ప్రభుత్వాన్నే కూల్చేసి ఇప్పుడు ఇంట్లో కూర్చేబెట్టానని ఆయన అన్నారు. ఫడ్నవీస్ అరెస్ట్ ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తక్కువ చేసే ప్రయత్నం చేశారని అన్నా
అరుణాచల్ ప్రదేశ్ లోని పాసీఘాట్ నుంచి గుజరాత్ లోని పోర్ బందర్ వరకు యాత్రను ప్రారంభించాలని భావిస్తున్నట్లు జైరాం రమేశ్ చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేసిన తర్వాత తమ పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నిండిందని చెప్పారు. ఆ య
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) గ్రామంలో పెళ్లి రిసెప్షన్ వేడుకలో డ్యాన్స్ చేస్తూ 19 ఏళ్ల యువకుడు కుప్పకూలి చనిపోయాడు. పార్డి గ్రామానికి చెందిన కిష్టయ్య కొడుకు పెళ్లి శుక్రవారం భైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది.
ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలోని ఫార్మా సంస్థలు ఔషధాల తయారీని భారీగా తగ్గించాయి. దీంతో కొత్తగా ఔషధాలు మార్కెట్లో దొరకని పరిస్థితి. అలాగని విదేశాల నుంచి దిగుమతి చేుసుకునే పరిస్థితి కూడా లేదు. ఔషధాలతోపాటు వైద్య పరికరాలు కూడా దొరకడం లేదు.
iPhone 15 Series Launch : ప్రపంచ కుపెర్టినో దిగ్గజం ఆపిల్ ఐఫోన్ కొత్త సిరీస్ వస్తోంది. ఐఫోన్ 15 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో ఈ ఏడాదిలో ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహారంపై అనేక ప్రశ్నలు సంధించింది. దాదాపు ఎనిమిది గంటలపాటు సాగిన విచారణ అనంతరం, ఆదివారం సాయంత్రం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్
నాగచైతన్య, సమంత కలిసి నటించిన లవ్ అండ్ రొమాంటిక్ మూవీ 'ఏ మాయ చేసావె' రిలీజ్ అయ్యి 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దీంతో నాగచైతన్య, సమంత తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'ఏ మాయ చేసావె' గురించి పోస్ట్ లు వేశారు. ఈ క్రమంలోనే..
నాగాలాండ్ అసెంబ్లీకి సోమవారం (ఫిబ్రవరి 27) ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 13,17,632 ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,56,143 మంది అంటే 49.8 శాతం మహిళా ఓటర్లు. ఇక అసెంబ్లీ ఎన్నికల బరిలో 183 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో నలుగురు మహిళలు. రాష్ట్ర అసెంబ్లీలో 60