Telugu » Latest News
మిశ్రా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరేలీలోని బిత్రి చైన్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ నుంచి టికెట్ రాలేదు. దీంతో ఆయన పోటీ చేయలేదు. రాజకీయాలు చురుగ్గా సాగిస్తూనే చదు
నవీన్ హత్య కేసుకు సంబంధించి స్నేహితుల ఫోన్ కాల్ సంభాషణలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ గురించి తనకు తెలియదన్నాడు హరిహర కృష్ణ. వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించాడు. నవీన్ ఫ్రెండ్ మహిపాల్ తో హరి సంభాషణ ఆడియో బయటకు వచ్చింది.
దేశంలో ఉల్లి ఎగుమతులపై ఎలాంటి నిషేధం లేదు. ఇండియా నుంచి ఏ దేశానికైనా ఎగుమతి చేయొచ్చు. ఈ విషయంలో తప్పుడు ప్రకటనలు వెలువడటం సరికాదు. అయితే, ఉల్లి విత్తనాల ఎగుమతులపై మాత్రమే నిషేధం ఉంది. గత జూలై-డిసెంబర్ మధ్య ఎగుమతులు బాగున్నాయి.
మహేష్ బాబు తాజా చిత్రం SSMB28 గురించి రోజుకో వార్త ఫిలిం సర్కిల్ లో వినిపిస్తుంది. తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ గురించి..
మొత్తం 3,419 పోలింగ్ స్టేషన్లలో 120 పోలింగ్ స్టేషన్లు పూర్తిగా మహిళల నిర్వహణలో ఉండగా, 60 మోడల్ పోలింగ్ స్టేషన్లు, మరో 60 పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక 119 పారామెడికల్ కంపెనీలను ఎన్నికల కమిషన్ మోహరించింది. మార్చి 2వ తేదీ వరకూ (ఎన్నికల ఫలితాల
ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి అదరగొట్టింది. ఆరోసారి మహిళల టీ20 వరల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో సౌతాఫ్రికాపై 19 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది.
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో మరో ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. నవీన్ స్నేహితుడు యువతికి ఫోన్ చేసి అతడి గురించి వాకబు చేసిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అలాగే నవీన్ స్నేహితుడు యువతి సోదరుడితో ఫోన్ సంభాషణ బయటపడింది.
గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు ఏడు దశల్లో ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా ఎనిమిదోసారి ఉద్యోగుల్ని తొలగించింది. శనివారం మరి కొంత మంది ఉద్యోగుల్ని తీసేస్తూ నిర్ణయం తీసుకుంది. సంస్థలోని వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించి 50 మందికిపైగా సి
మాస్ మహారాజ్ రవితేజ తన సినిమాల విషయంలో వేగం పెంచేశాడు. జనవరి నెలలో మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా పూజ కార్యక్రమంతో మొదలైన రావణాసుర మూవీ శర వేగంగా షూటింగ్ జరుపుకుంది. తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 26) ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యినట్లు చిత్ర యూనిట్ ప
. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశభక్తి మోడల్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 5వ ప్లీనరీ చివరిరోజైన ఆదివారం రోజున సదస్సును ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయ