Telugu » Latest News
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో హరిహర కృష్ణ నవీన్ ను కిరాతంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నవీన్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో నవీన్ హత్య విషయంలో హర హర కృష్ణకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అమెరికాలో అరుదైన గౌరవాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో పలువురు ప్రముఖులు రామ్ చరణ్ ని అభినందిస్తున్నారు. తాజాగా తమిళ హీరో సూర్య కూడా చరణ్ ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు.
ఇటలీలో సముద్ర తీరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పడవ మునిగి దాదాపు 40 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 100 మంది శరణార్థులతో వెళ్తున్న పడవ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కసారిగా మునిగిపోయిందని అధ
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ మరణించాడు.
పాకిస్తాన్కు మిలిటరీ సాయం, చైనాకు వాతావరణ కాలుష్య నియంత్రణ చర్యల కింద.. ఇలా చాలా దేశాలకు కూడా అమెరికా సాయం అందిస్తుంది. అయితే, తాము అధికారంలోకి వస్తే ఆయా దేశాలకు అందించే సాయాన్ని ఆపేస్తామని నిక్కీ హేలీ ప్రకటించారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కాలేజీలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. శివారు ప్రాంతాలను 12 కారిడార్లుగా విభజించి 350 వరకు బస్సులను నడుపుతున్నాం. ఇబ్రహీంపట్నం క్లస్టర్లో విద్యార్థుల రద్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నాడు. మర్చి 13న జరిగే ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రామ్ చరణ్..
భారత్ జోడో యాత్రలో నేను చాలా నేర్చుకున్నానని, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నా దేశంకోసం నడిచానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా కాశ్మీర్ యువతలో త్రివర్ణ పతాకంపై ప్రేమను నింపామని, బీజేపీ దానిని దూరం చేసిందని ర
నది వద్ద యోగా చేస్తూ వీడియో తీసుకుని, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలనుకుంది ఓ యువతి. వెరైటీగా యోగా చేస్తే లక్షలాది లైకులు, కామెంట్లు వస్తాయని భావించినట్టుంది. నదిపై కర్రలతో కట్టిన చిన్న బ్రిడ్జి వంటి దానిపై ఆమె "వంతెన భంగిమ" వేసింది.
దీమాపూర్-3 నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) అభ్యర్థిగా హేఖాని జఖలు, టేనింగ్ నియోజకవర్గం నుంచి కాంగ్రస్ అభ్యర్థి రోసీ థాంప్సన్, పశ్చిమ అంగామి స్థానం నుంచి ఎన్డీపీపీ అభ్యర్థి సల్హోటువోనువో, అటోయిజు