Telugu » Latest News
నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.అభ్యర్ధల వయస్సు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
లోక్ సభ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే మిగిలి ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతాయని ఆయా పార్టీల నేతల్లో భారీగా అంచనాలు ఉన్నాయని చెప్పారు. ఛత్తీస్ గఢ్ లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్ల
ప్రధాని నరేంద్ర మోదీ, గౌతమ్ అదానీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను పార్లమెంట్లో గౌతమ్ అదానీని విమర్శించాను. ప్రధాన మంత్రితో అతనికి సంబంధం ఏమిటని ప్రశ్నించాను. నేను ప్రశ్నలు లేవనెత్తిన వెంటనే కేంద్ర మంత్రు
సంజయ్ ఆదివారం ఉదయం దగ్గర్లోని మార్కెట్కు వెళ్తుండగా, కొందరు తీవ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికే అతడు ప్రా
నవీన్ హత్య కేసులో మరో కీలక విషయం బయటపడింది. ముసారాంబాగ్ లో అక్కాబావలతో నివాసముంటున్న హరి హర కృష్ణ..నవీన్ హత్య చేసిన తర్వాత ఇంటికి కూడా రాలేదు. మలక్ పేట పోలీసు స్టేషన్ లో దీనికి సంబంధించి ఫిబ్రవరి 23న హరహర కృష్ణపై మిస్సింగ్ కేసు నమోదు అయింది.
కొంతమంది సెలబ్రిటీలని సోషల్ మీడియాలో కొంతమంది విమర్శిస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం పోస్టులు పెట్టినా లేకపోతే వాళ్లకు ఆ పోస్టులు నచ్చకపోయినా దారుణంగా ట్రోల్ కూడా చేస్తారు. ఇక రష్మికి కూడా ఇలాగే అప్పుడప్పుడు బెదిరింపులు, ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయ
రక్తహీనత శక్తిని క్షీణింపజేస్తుంది, తక్కువ శారీరక శ్రమ తర్వాత బలహీనంగా, అలసిపోయినట్లు మరియు ఊపిరి పీల్చుకోలేరు. ఐరన్ లోపం మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది, చిరాకు, ఏకాగ్రత లేకపోవటం, డిప్రెషన్ లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఒక సాధారణ
లేటెస్ట్ గా క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ పోటీలో ఇప్పుడు యన్టీఆర్, రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్స్ అవార్డు కోసం ఏకంగా హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ హీరోలతో పోటీ పడబోతున్నారు. అమెరికాలోని క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ లో బెస
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఏడు సార్లు జరిగింది. ఈ ఏడు సార్లలో ఆస్ట్రేలియా జట్టు అత్యధిక సార్లు కప్ను కైవసం చేసుకుంది.
హృదయ శ్వాస పునరుద్ధారణ ప్రక్రియగా చెప్పబడే సిపిఆర్ చేయడానికి వైద్యవిద్య చదివి డాక్టరై ఉండాల్సిన అవసరం ఏమిలేదు. ఎలాంటి విద్యార్హతలేకపోయిన ఈ ప్రక్రియపై కనీస అవగాహన ఉంటే సరిపోతుంది. అపద్కాలంలో ఒక మనిషి ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు.