Telugu » Latest News
చిత్తూరు జిల్లాలోని శెట్టిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
రితిక సింగ్ మెయిన్ లీడ్ లో ‘ఇన్ కార్’ సినిమాని తమిళ్ లో తెరకెక్కించి తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది పాత్రలతో దాదాపు సినిమా మొత్తం ఒక కార్ లోనే తీశారు..............
నెల్లూరు జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో చిరుత పులి కనిపించింది.
టీ20 ప్రపంచ కప్ టోర్నీలలో ఆస్ట్రేలియా ఇప్పటికే ఏడుసార్లు ఫైనల్కు చేరింది. వీటిల్లో అయిదు సార్లు కప్ను కైవసంచేసుకుంది. నేడు జరిగే మ్యాచ్లోనూ విజయం సాధించడం ద్వారా ఆరోసారి విజేతగా నిలిచేందుకు ఆసీస్ ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.
అక్షయ్ సెల్ఫీ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కానీ అసలు సినిమా రిలీజ్ కి ముందే ఎలాంటి హైప్ లేదు. ఇక సినిమా రిలీజయ్యాక థియేటర్స్ లో జనాలు కూడా లేరు. స్టార్ హీరోల సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయి. కానీ సెల్ఫీ సినిమాకి మొదటి రోజు......
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉద్యోగుల క్రికెట్ టోర్నీ జరుగుతుంది. శనివారం రాజ్కోట్ - సూరత్ ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సురేంద్రనగర్ జిల్లా పంచాయతీకి చెందిన జీఎస్టీ ఉద్యోగి వసంత్ రాథోడ్ పాల్గొన్నారు. రాథోడ
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటినుంచి ఏ రంగంలో ఎవరు ఎలాంటి విజయాలు సాధించినా అధికారికంగా తన జనసేన నుంచి అభినందిస్తూ ప్రెస్ నోట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక చరణ్, పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న బాండింగ్ అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా
ఇప్పటికే ఈ ఆస్కార్ అవార్డు వేడుకల కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అయితే ఈ ఆస్కార్ వేదికపై కొన్ని సంగీత, నృత్య ప్రదర్శనలు జరుగుతాయి. ఇందులో ఆస్కార్ కి నామినేట్ అయిన వాళ్ళు కూడా పర్ఫార్మ్ చేస్తారు. స్టార్ సెలబ్రిటీలు కూడా ఆస్కార్ వేదికపై
పాపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో దేశంలోని ఐదు సహకార బ్యాంకులను ఆర్బీఐ నిషేధించింది. ఆరు నెలల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అయితే, ఐదు బ్యాంకుల్లో మూడు బ్యాంకులపై డిపాజిట్ విత్డ్రాపై నిషేధం విధించగా, మిగిలిన రెండు బ్యాంకుల్లో రూ. 5వేలు వరకు వి