Telugu » Latest News
మాస్ మహారాజ్ రవితేజ తన సినిమాల విషయంలో వేగం పెంచేశాడు. జనవరి నెలలో మెగాస్టార్ చిరంజీవి చేతులు మీదుగా పూజ కార్యక్రమంతో మొదలైన రావణాసుర మూవీ శర వేగంగా షూటింగ్ జరుపుకుంది. తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 26) ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యినట్లు చిత్ర యూనిట్ ప
. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశభక్తి మోడల్ గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత వేడి పుట్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 5వ ప్లీనరీ చివరిరోజైన ఆదివారం రోజున సదస్సును ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయ
తాజాగా మైసూరు-చెన్నై మధ్య నడిచే వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేశారు. మైసూర్-చెన్నై వందే భారత్ రైలు శనివారం క్రిష్ణరాజపురం-బెంగళూరు మధ్య ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రెండు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి.
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చోరీ కేసులో పురోగతి లభించినట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో ఇద్దరు దొంగలు ఉన్నట్లు సమాచారం. కర్నాటకలోని బీదర్ లో ఇద్దరు దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. దొంగల కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు
సెలెబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL) ఇటీవల తిరిగి మళ్ళీ మొదలైన సంగతి తెలిసిందే. ఈ లీగ్ లోని మ్యాచ్లు చూస్తుంటే దేశంలో ఐపిఎల్ ముందుగానే స్టార్ అయ్యినట్లు అనిపిస్తుంది. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని తన బ్యాటింగ్ తో విద్వంసం సృష్టిస్తున
కొద్ది రోజులుగా పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు, ఖలిస్తాన్ మద్దతుదారులకు మధ్య ఘర్షణ జరుగుతో
టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తుండడంతో అన్ని రంగాల్లోనూ దాని ఆధారంగానే పనులు జరుగుతున్నాయి. గతంలో రైళ్లను శుభ్రం చేయాలంటే ఒకరు పైపుతో నీళ్లు పోసేవారు, మరొకరు తుడిచేవారు. అయితే, ఇప్పుడు మనిషి అవసరం లేకుండా అందుకు యంత్రాలను వాడుతున్న
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ లో హరిహర కృష్ణ నవీన్ ను కిరాతంగా హత్య చేసిన విషయం తెలిసిందే. నవీన్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో నవీన్ హత్య విషయంలో హర హర కృష్ణకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల అమెరికాలో అరుదైన గౌరవాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో పలువురు ప్రముఖులు రామ్ చరణ్ ని అభినందిస్తున్నారు. తాజాగా తమిళ హీరో సూర్య కూడా చరణ్ ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు.
ఇటలీలో సముద్ర తీరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పడవ మునిగి దాదాపు 40 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 100 మంది శరణార్థులతో వెళ్తున్న పడవ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కసారిగా మునిగిపోయిందని అధ