Telugu » Latest News
13వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోదీ ఈ రోజు విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ. 2.25 లక్షల కోట్ల నిధులను కే
మెడికో ప్రీతి ఘటనపై విచారణ కమిటీ వేశామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీశ్ రావు తెలిపారు. నివేదిక ఆధారంగా హెచ్ వోడీ నాగార్జునరెడ్డి, ప్రిన్సిపల్ పై చర్యలు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని హరీశ్ రావు ఆదేశి
నాటు నాటు సాంగ్ కి అన్ని దేశాల ప్రజలు ఫిదా అయిపోయారు. చరణ్, ఎన్టీఆర్ లాగే ప్రేక్షకులు కూడా స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. తాజాగా కొరియాలో కొరియన్ ఎంబసీ ఇండియా అధికార ప్రతినిధి అయిన చాంగ్ జె బాక్ మరియు ఎంబసీలో పనిచేసి క
తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి మార్చ్ 3న జరగనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ పూజా కార్యక్రమం కూడా నిర్వహించినట్టు సమాచారం. మంచు ఫ్యామిలీ అంతా ఒక్కచోటే ఉండి ఈ పెళ్లి కార్యక్రమాలు...................
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నసీరుద్దీన్ షా మాట్లాడుతూ.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తీసే కమర్షియల్ సినిమాలు హిట్ అవ్వొచ్చు కాని వాటిలో చాలా లాజిక్ లెస్ సీన్స్ ఉంటాయి. సినిమాల్లో ఊహకి అందని....................
ర్యాగింగ్ భూతం, సీనియర్ల వేధింపులకు మెడికో విద్యార్థి ప్రీతి బలైన ఘటన ఒకవైపు అందరినీ విషాదంలో పడేస్తే.. అదే జిల్లాలో మరో దారుణం జరిగింది. సీనియర్ విద్యార్థి వేధింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
తాజాగా KL రాహుల్ -అతియాశెట్టి మధ్యప్రదేశ్ లోని అత్యంత ప్రముఖ దేవాలయం ఉజ్జయిని మహాంకాళేశ్వర దేవాలయానికి వెళ్లారు. అక్కడ సాధారణ భక్తులతో కలిసి శివుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఉజ్జయిని దేవాలయంలో..............
ఈశాన్య భారత్లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇంతకు ముందే త్రిపురలోనూ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి.
రణబీర్ కపూర్ గతంలో ఆల్రెడీ సంజయ్ దత్ బయోపిక్ లో నటించి మెప్పించాడు. ఇటీవల రణబీర్ గంగూలీ బయోపిక్ లో కూడా నటిస్తాడని వార్తలు వచ్చినా అది నిజం కాదంటూ కొట్టి పారేశాడు రణబీర్. ప్రస్తుతం రణబీర్ తూ ఝూతి మైన్ మక్కార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న
ఈశాన్య భారత్లోని మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు బారులు తీరారు. రెండు రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ద్వారా ఓటర్లు ఓటు హక్కును వినియ