Latest

  • Ananthapuram : భర్తను చంపిన మొదటి భార్య…

    July 28, 2022 / 07:22 PM IST

    ఆస్తి పంపకాల విషయంలో తన బిడ్డకు అన్యాయం జరుగుతుందని భావించిన మొదటి భార్య కొడుకుతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన  ఉమ్మడి అనంతపురం జిల్లలో చోటు చేసుకుంది.

  • CM Jagan On Meters : కరెంటు బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పండి- సీఎం జగన్ కీలక ఆదేశాలు

    July 28, 2022 / 07:10 PM IST

    వ్యవసాయ మోటార్లకు మీటర్లను పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు జగన్. రైతుపై ఒక్క పైసా భారం కూడా పడదని, వ్యవసాయ మోటార్లకు కరెంటు బిల్లంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలుపుతూ రైతులకు ల

  • OnePlus 10T 5G: ఆగ‌స్టు 3న‌ వన్‌ప్లస్ 10T 5జీ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌

    July 28, 2022 / 06:56 PM IST

    చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ 10T స్మార్ట్‌ఫోన్‌లో 16జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఉండ‌నున్నాయి. ఈ విష‌యాన్ని వ‌న్‌ప్ల‌స్ నిర్ధారించింది. ఇప్ప‌టికే వ‌న్‌ప్ల‌స్ 256 జీబీ స్టోరేజ్ ఫోన్లు ఉన్నాయి.. అయితే, 16జీబీతో లేవు.

  • Bimbisara: సెన్సార్ ముగించుకున్న బింబిసారా

    July 28, 2022 / 06:39 PM IST

    నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లెటెస్ట్ మూవీ ‘బింబిసారా’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని ఆగస్టు 5న రిలీజ్‌కు రెడీ అయ్యింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకోగా, సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది.

  • Marriage Cheating : గుంటూరులో ఎన్నారై నిత్యపెళ్లి కొడుకు అరెస్ట్

    July 28, 2022 / 06:23 PM IST

    మహిళలను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్న ఎన్ఆర్ఐ నిత్య పెళ్ళికొడుకు సతీష్ బాబును గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Dhanush: సార్ టీజర్.. చదువును పంచుతున్న తిలక్!

    July 28, 2022 / 06:23 PM IST

    తమిళ హీరో ధనుష్ తొలిసారి స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటిస్తుండగా, ఈ సిినిమాకు ‘సార్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. నేడు ధనుష్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుండి టీజర్‌ను రిలీజ్ చేసింది సార్ చిత్ర యూనిట్.

  • Ashwini Dutt: ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయంపై నిర్మాత అశ్వనీ దత్ ఫైర్

    July 28, 2022 / 05:56 PM IST

    టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగస్టు 1 నుంచి షూటింగ్స్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వనీ

  • Rahul gandhi: ప్ర‌శ్నిస్తే ‘రాజా’కు కోపం వ‌స్తుంది: రాహుల్ గాంధీ

    July 28, 2022 / 05:49 PM IST

    ''ఎనిమిదేళ్ళ‌లో దేశంలో 22 కోట్ల మంది యువ‌త ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం క్యూలో నిల‌బ‌డ్డారు. వారిలో కేవ‌లం 7.22 లక్షల మంది మాత్ర‌మే ఉద్యోగాలు పొందారు. నిరుద్యోగం గురించి ప్ర‌శ్నిస్తే రాజా (రాజు)కు కోపం వ‌స్తుంది. నిజం ఏంటంటే... ఉద్యోగాలు ఇచ్చే సామ‌ర్థ్

  • Seediri Applaraju : 150మంది అనుచరులతో శ్రీవారి ప్రొటోకాల్ దర్శనం వివాదంపై మంత్రి క్లారిటీ

    July 28, 2022 / 05:48 PM IST

    తిరుమల శ్రీవారి దర్శనంలో ప్రొటోకాల్ ఉల్లంఘించినట్లు వచ్చిన విమర్శలపై ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు వివరణ ఇచ్చారు. 150 మంది అనుచరులతో కలిసి ప్రొటోకాల్ దర్శనానికి వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది. అంతమందిని అనుమతించడం కుదరదన్న అధికారులపై ఒత్తి

  • VANPIC : వాన్‌పిక్ కేసులో సీఎం జగన్‌తో సహా పలువురికి ఊరట

    July 28, 2022 / 05:31 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై గతంలో సీబీఐ దాఖలు చేసిన అక్రమ ఆస్తుల కేసుల్లో ఓ ప్రధాన కేసు అయిన వాన్‌పిక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.

10TV Telugu News