Telugu » Latest News
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 200 మెగాపిక్సల్ కెమెరాతో మోటో ఎక్స్30 ప్రొ వచ్చేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ను మొదట ఆగస్టు 2న చైనాలో విడుదల చేయనున్నారు. 200 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంటుందని మోటోరోలా సంస్థ కూడా నిర్ధారించింది. స్నాప్డ్
ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. చదువుకోటానికి వచ్చిన బాలికపై ఒక మత గురువు అత్యాచారం చేసాడు.
వర్షాకాలంలో చాలా మంది వేడివేడిగా ఆహారపదార్ధాలను తినాలని కోరుకుంటారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలైతే పర్వాలేదు. అలా కాకుండా నూనెలతో తయారైన వేడివేడి పకోడి వంటి ఆహారాలను తినటం వల్ల చర్మం జిడ్డుగా మారి మొటిమలు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.
వైసీపీ నేతలకు కాసినో గాంబ్లర్ చిక్కోటి ప్రవీణ్ కు సంబంధాలు ఉన్నాయని..నేపాల్ కు వెళ్లిన సగం మంది వైసీపీ నేతలేనని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు.
హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు స్కూల్లో రోబోలు టీచర్లుగా పాఠాలు చెబుతున్నాయి. దేశంలోనే తొలిసారిగి రోబోలను టీచర్లుగా ఏర్పాటుచేసింది ఓ ప్రైవేటు స్కూల్.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఏపీలోని నిరుద్యోగులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ప్రతి శుక్రవారం ఒక్కో జిల్లాలో కనీసం ఒక జాబ్ మేళా నిర్వహించే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఏపీఎస్ఎస్
అధిక రక్త చక్కెర స్థాయిలు నివారించడానికి బాదం టీ ఉపయోగపడుతుంది. బాదం టీలో మెగ్నీషియం ఉంటుంది. మనం ఎక్కువ మెగ్నీషియం తీసుకుంటే అది టైప్ 2 డయాబెటిస్ను నియంత్రిస్తుంది. ఇది జీవక్రియ సమస్యలను సరిచేయడంలో కూడా సహాయపడుతుంది.
పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని పదవి నుంచి తొలగిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్థ ఛటర్జీ పశ్చిమ బెంగాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వహించారు. ఆయ
మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా రేపు రిలీజ్ కానుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సమయంలో, ఈ చిత్రం నుండి ఓ వీడియో సీన్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది.
ప్రెసిడెంట్కు అవమానం జరుగుతుందని అనుకోలేదు. ప్రెసిడెంట్ చెడుగా అనుకుంటే, ఆమెను కలిసి క్షమాపణ చెప్తా. వాళ్లు కావాలనుకుంటే ఉరిశిక్ష వేసినా సిద్ధంగానే ఉన్నా. మరి సోనియా గాంధీని ఇందులోకి లాగుతున్నారు" అని అన్నారు.