Telugu » Latest News
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు సంబంధించిన తేదీలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 7న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
ప్రపంచంలో అత్యంత పెద్ద వయసుకలిగిన మగ పాండా కన్నుమూసింది.ఈ భూమ్మీద మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వయసుర్కాలైన మగ పాండా ఇదే.
మగవారి కంటే సగటున ఎక్కువ కాలం జీవించే మహిళలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. వీరంతా యామ్స్, బచ్చలకూర, పుచ్చకాయ, టమాటాలు, ఆరెంజ్ లు, క్యారెట్లు లాంటి మంచి డైట్ తీసుకోవడం బెటర్ అని రీసెంట్ స్టడీ చెప్తుంది. జార్జియా యూనివర్సిటీ జరిపిన స్టడీలో ఇవ
''పన్నీర్పై జీఎస్టీ 5 శాతం, బటర్ (వెన్న)పై 12 శాతం, మసాలాపై 5 శాతం ఉంది. ఇప్పుడు దీనిపై ఓ గణితశాస్త్ర ప్రశ్న వచ్చింది. పన్నీర్ బటర్ మసాలా పై జీఎస్టీ ఎంత?'' అంటూ ఆ పోస్ట్లో ఉంది. ఈ జోక్ వాట్సాప్లోనే కాకుండా ట్విటర్, ఫేస్ బుక్ లో బాగా వ
టాలీవుడ్లో ‘హ్యాపీ డేస్’ చిత్రంతో హీరోగా అదిరిపోయే గుర్తింపు సొంతం చేసుకున్న వరుణ్ సందేశ్, ఆ తరువాత పలు హిట్ సినిమాలు చేశాడు. అయితే కాలక్రమంలో వరుస ఫెయిల్యూర్స్తో అతడి సినిమాలకు క్రేజ్ తగ్గిపోయింది. ప్రస్తుతం ఆయన మరో వినూత్న కథతో తెరకెక
చర్మంపై కనిపించే వృద్ధాప్య సంకేతాలకు ఎండ కూడ ఒక కారణంగా చెప్పవచ్చు. సూర్య కిరణాల తాకిడికి ముదురు మచ్చలు, పిగ్మెంటేషన్ లేదా ముడతలు కూడా వస్తాయి. ఇంటి లోపల లేదా మేఘావృతమైన రోజులో కూడా వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి సన్స్క్రీన్ను ఉపయోగి
చేపలు శరీరానికి వేడిని కలిగిస్తాయి. పాలు, చేపలు రెండింటినీ ఒక దాని వెంట ఒక తీసుకుంటే దాంతో శరీరంలో రియాక్షన్ కలుగుతుంది. దీని వల్ల రక్తం ఇన్ఫెక్షన్కు గురై చర్మ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి.
టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన విజయ్ దేవరకొండ ‘లైగర్’ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. అయితే లైగర్ సినిమా కోసం తాము చాలా కష్టపడ్డామని.. తనకు డ్యాన్స్ అంటే చిరాకు అని.. అయినా తన అభిమానుల కోసం ఈ సినిమాలో డ్యాన్స్, ఫైట్స్ చే
మహారాష్ట్రలో జరిగిన రాజకీయాలే తెలంగాణలో జరుగుతాయిన కేసీఆర్.. దమ్ముంటే ఆపండి అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్ విసిరారు.
నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారణ ఎదుర్కొంటున్నారు. తన కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీతో కలిసి ఆమె ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాని