Telugu » Latest News
దక్షిణ, ఉత్తర దిశలోపడుకుంటే యమదూతలు ఉంటారని హిందువుల విశ్వాసం. అలాగే పడమర ,ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం వల్ల మృత్యువు సంభవిస్తుందని నమ్ముతారు. పడమర వైపు తల పెట్టి పడుకోవడం వల్ల కాళ్లు తూర్పు వైపు ఉంటాయి. మన కాళ్లు సూర్యునికి చూపిస్తున్న దో
న్యూజిలాండ్ లోని ఓ యూనివర్సిటీ జరిపిన ప్రయోగంలో వర్చువల్ రియాలిటీ యాప్ కామన్ ఫోబియాల నుంచి బయటపడేస్తున్నట్లు తెలిసింది. క్రిస్ట్చర్చ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో జరిపిన ఈ ప్రయోగంలో 12మంది పాల్గొన్నారు. వీరంతా ఎగరడం, సూదులు, ఎత్తులు, సాలి పు
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,566 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,294 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసులు 1,48,881 ఉన్నాయని తెలిపింది. రోజువారీ పాటిజివిటీ రేటు 4.25 శ
లైగర్ ట్రైలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతులమీదుగా రిలీజ్ అయింది. "లైగర్" టైటిల్కు తగ్గట్లుగా లయన్ అంత పవర్ ఫుల్గా.. చిరుతతో సమానమైన వేగంతో విసిరాడు పంచ్లు పూరీ జగన్నాథ్. "పులికి, సింహానికి క్రాస్ బ్రీడ్ పుట్టుంటాడు నా కొడుకు" అని చెప్తున
''రిషబ్ పంత్ కాస్త లావుగా ఉన్నాడు. అతడు దీనిపై దృష్టి పెడతాడని నేను అనుకుంటున్నాను. భారతీయ మార్కెట్ చాలా పెద్దది. రిషబ్ పంత్ చాలా బాగుంటాడు. మోడల్గా మారవచ్చు. కోట్లాది రూపాయలు సంపాదించవచ్చు. భారత్లో ఎవరైనా ఓ వ్యక్తి సూపర
''శివసేనలో చీలికలు రావడానికి కారణం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కాదు. ఆ పార్టీని చీల్చింది సంజయ్ రౌత్. ఆయన వల్లే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో ఉద్ధవ్ ఠాక్రే కలిశారు. మహారాష్ట్రలో 2019 ఎన్నికల తర్వాత శివసేన-ఎన్సీపీ కల
కొద్ది రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతంలో ఉన్నవారు, నదీతీరాన నివాసాలు ఏర్పరచుకున్న వారు వరదల కారణంగా నష్టానికి గురయ్యారు. ఈ క్రమంలోనే గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయు
మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన మొదటి భార్య ఇవానా ట్రంప్ అంత్యక్రియలకు కుటుంబసమేతంగా హాజరయ్యారు. వారి ముగ్గురి పిల్లలతో సహా అక్కడకు వెళ్లి 1980ల నాటి వ్యాపారవేత్తకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో "ఇది చాలా విషాదకరమైన రోజు, కా
నేడు రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంట్ భవనం రూమ్ నంబరు 63లో ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇవాళ సాయంత్రంలోపు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల చీఫ్ రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ఆధ్వర్యంల
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్లో భారత్ 5 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్య పతకాలతో సాధించి అగ్రస్థానంలో నిలిచింది. టోర్నమెంట్ చివరి రోజున 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత ప్లేయర్ అనీష్ భన్వాలా, విజయవీర్ సిద్ధూ,