Telugu » Latest News
కర్ణాటకలోని ఉడుపిలో ఘోర ప్రమాదం జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రోగి, అతడి ఇద్దరు బంధువులతో ప్రయాణిస్తోన్న అంబులెన్స్ అతి వేగంగా వచ్చి టోల్ ప్లాజా వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులోని వారంతా ఆ వేగానికి బయటకు వచ్
సోనియా గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు వేళైంది. నేషనల్ హెరాల్డ్–ఏజేఎల్ వ్యవహారానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గురువారం హాజరు కానున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగానే మరోసారి
టెక్నాలజీకి తగినట్టుగానే సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇంటర్నెట్ వినియోగం పెరగడం కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
గూగుల్ ప్లే స్టోర్.. మీరు ఏదైనా యాప్ డెవలప్ చేస్తే.. అది ఎక్కడో స్టోర్లో ఉండాలి. అప్పుడే యూజర్లకు డౌన్లోడ్ చేసేందుకు వీలుంటుంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్.. కొత్త ఎమోజీలను యాడ్ చేయనుంది.
రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్ల నష్టం సంభవించినట్లు నివేదికలో పేర్కొంది. వెంటనే తక్షణ
బ్రిటన్ ప్రధాని పదవి రేసులో అడుగుదూరంలో నిలిచారు రిషి సునాక్. భారత సంతతికి చెందిన రిషి.. ఈ పదవి కోసం జరుగుతున్న పోటీల్లో తుది ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు. చరిత్రలో తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధాని కానున్నారు. అడు
ఎలన్ మస్క్ తండ్రి ఎర్రల్ మస్క్ (76) ఇటీవల తనకు పుట్టిన సీక్రెట్ బిడ్డ గురించి బయటపెట్టి ఫ్యామస్ అయిపోయారు. ఈయన రీసెంట్ గా మరో బాంబు పేల్చారు. తన వీర్యాన్ని డొనేట్ చేస్తే ఎలన్ వంటి కొత్త తరాన్ని క్రియేట్ చేయొచ్చు కదా అని...
శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. మనీలాండరింగ్లో రౌత్ బుధవారం(జులై20,2022) విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నే
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘కార్తికేయ-2’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన కార్తికేయ బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సీక్వెల్ మూవీతో మర