Telugu » Latest News
ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్ను ఢీకొట్టి చంపాడు డ్రైవర్. అనంతరం కొంతదూరంలో ట్రక్కును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తిరుపతి నారాయణవనంలో కొలువైన శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 2వ తేదీ నుంచి వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 2 మంగళవారం ఉదయం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగ
నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ లో ఓ యువతి డ్యాన్స్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన యువతిపై చర్యలు తీసుకొనేందుకు అధికారులు సిద్ధమయినట్లు తెలిసింది.
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీల్లో(IIT) ప్రవేశాల కోసం నిర్వహించాల్సిన JEE రెండో విడత పరీక్షలు వాయిదా పడ్డాయి.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం మంత్రి జితేంద్ర సింగ్ ఈ వివరాలు వెల్లడించారు.
అమెరికన్ స్పేస్ ఏజెన్సీ (NASA) తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అద్భుతమైన ఫొటోలను తరచుగా షేర్ చేస్తుంది. తాజాగా నాసా అధికారిక ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటో నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలో ఖగోళం మొత్తం ఇంద్రధనస్సు రంగులను చూపిస్తుంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండగా, ఈ చిత్ర ట్రైలర్ను జూలై 21న రిలీజ్ చేస్తున్నట్లు
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ కేసులో నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది రాజకీయంగా సునిశితమైన కేసు. మేం ఒకరి పక్షాన ఉన్నామనే అభిప్రాయాన్ని కల్పించాలని అనుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్మి నుంచి K సిరీస్ ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. రెడ్మీ కొత్త టాప్ మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది.
గత ఏప్రిల్ 12న కాంట్రాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డ కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రికి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ ఆత్మహత్యతో మాజీ మంత్రికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు.