Telugu » Latest News
బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ 118 ఓట్లు దక్కించుకుని నాలుగో రౌండ్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి అతి చేరువలో ఉన్నారు. మూడో రౌండ్లో 115 ఓట్లతో ఉండగా జులై 19న జరిగిన నాలుగో రౌండ్లో 118 ఓట్లతో నెంబర్ 1 స్థ
తెలంగాణలో పెన్షన్లు, రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి హరీశ్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న రెండు నెలల్లో అర్హులైన వారికి పెన్షన్లు, రేషన్ కార్డులు అందిస్తామని మంత్రి వెల్లడించారు.
పొరుగు దేశాలపై చైనా తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. చుట్టుపక్కల ఉండే దేశాల భూభాగాలను కొద్దికొద్దిగా ఆక్రమిస్తూ, అవి తమ భూభాగాలుగా చెప్పుకుంటోంది. నేపాల్, భూటాన్ లోనూ ఇటువంటి దురాక్రమణలకు పాల్పడుతోంది. భారత్లోన
సీఎం జగన్ రామాయపట్నం పోర్ట్ ప్రాంతానికి విచ్చేయనున్నారు. ఆయన చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించి పనులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు తీర ప్రాంతమంతా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు పోర్ట్ ఏరియాలో హెలికాప్టర్లో ల్యాండ్ అవుత
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శిల్పాశెట్టి మాటలాడుతూ.. ''కంటి నిండా నిద్ర పోవడమే నా ఫరెవర్ బ్యూటీ సీక్రెట్. ఎంత మంచిగా నిద్ర పోతే ఫేస్ అంత గ్లో ఉంటుంది. నేను పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను. సబ్బు వాడటం వల్ల...............
తాజాగా RRR సినిమా మరోసారి వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ఒక ట్రక్కులో పులులు, ఎలుగుబంట్లు, జింకలు, నక్కలతో తారక్ ఇచ్చే వైల్డ్ ఎంట్రీ సీన్ ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికి తెలిసిందే. ఈ సీన్ చూసి..............
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.6వేలు జమ చేస్తోంది. అయితే ఈ-కేవైసీ చేయించుకోకపోవడంతో కొందరు రైతులకు ఈ డబ్బులు అందడం లేదు. జులై 31 వరకు ఈ-కేవైసీ చేయించుకునే గడువు ఉంది. ఈ కేవైసీ ఎలా చేసుకోవాలంటే..(PM Kisan Yojana Alert)
ఎన్నో పాటలతో ప్రేక్షకులని అలరించిన శ్రావణ భార్గవి కొన్ని రోజుల నుంచి యూట్యూబ్ లో తన వీడియోలతో కూడా మెప్పిస్తుంది. అయితే ఇటీవల శ్రావణ భార్గవి అన్నమయ్య సంకీర్తన అయిన............
చాలామందికి నిలబడి నీళ్లు తాగేస్తుంటారు. అసలు నీళ్లు ఎలా తాగాలో తెలుసా? ఇంతకీ నిలబడి నీళ్లు తాగితే ఏమౌతుంది.. అలాగే కూర్చొని నీళ్లను తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం..
తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణపై మెగాబ్రదర్ నాగబాబు ధ్వజమెత్తారు. నారాయణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారాయణ చాలా కాలం నుంచి అన్నం తినడం మానేసి కేవలం ఎండు గడ్డి, చెత్తా చెదారం తింటున్నారు. అతనితో గడ్డి తిన