Telugu » Latest News
బాలీవుడ్ లో లవ్ సెకండ్ ఇన్నింగ్స్ సీజన్ స్టార్ట్ అయ్యింది. ఒకరి తర్వాత ఒకరు బ్రేకప్స్ తో పాటు కొత్త రిలేషన్స్ తో హాట్ టాపిక్ అవుతున్నారు. లేటెస్ట్ గా..........
దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,517 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. కరోనా వల్ల మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారని, దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల మృతి చెందిన
అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య లీడ్ రోల్స్ లో అమెరికన్ మూవీ ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా ఆగస్ట్ 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు అమీర్. 2016లో దంగల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత........
తన సోదరుడు శివనాథ్ ( చిన్ని ) భార్య జానకి లక్ష్మిపై కేశినేని నాని పోలీస్ కేసు పెట్టారు. ఆమె కారుపై తన ఎంపీ స్టిక్కర్ వేసుకున్నారని నెల రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కారును తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన తమ్
కేరళలోని కొల్లామ్ జిల్లాలో నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు పరీక్షా కేంద్రంలో జరిగిన అవమానాలను ఆవేదన రూపంలో వెల్లదీస్తున్నారు. లోదుస్తులను తొలగించి పరీక్ష రాయాలని ఆదేశించి.. బలవంతంగా బ్రా విప్పించారు. నీట్ 2022 మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన
ఇంగ్లండ్తో ఆ దేశంలో ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న టీమిండియా వెస్టిండీస్తో జరిగే టోర్నీకి సిద్ధమైంది. వెస్టిండీస్తో వన్డే సిరీస్కు బీసీసీఐ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం
అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. తైవాన్లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని చైనా హెచ్చరించింది. తైవాన్ తమ భూభాగమేనని చైనా వాదిస్తోన్న విషయం తెలిసిందే.
మూడో ఎపిసోడ్ లో అక్షయ్ కుమార్, సమంత గెస్టులుగా రాబోతున్నారు. ఇందులో అక్షయ్ సమంతని ఎత్తుకొని లోపలికి తీసుకొచ్చాడు. కరణ్ ఇద్దర్ని డ్యాన్స్ చేయాలి అని చెప్పడంతో ఇద్దరూ డ్యాన్స్ చేస్తుండగానే మరోసారి అక్షయ్ సమంతని..........
వ్యవహారం పాతదే అయినా ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉంది. ఇటీవలి కాలంలో విమానాలు సాంకేతిక లోపంతో గాల్లోకి ఎగిరిన అనంతరం దగ్గర్లోని ఎయిర్పోర్టుల్లో ల్యాండ్ అయిపోతున్నాయి. కానీ, ఇక్కడ అరుదైన విషయం జరిగింది. అసలు ల్యాండ్ అవ్వాల్సిన ప్రదేశంల
భారత్లో ప్రజలకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200 కోట్లు దాటడంతో దీనిపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభించిన 18 నెలల్లోనే భారత్ ఈ ఘనతను సాధించింది. ఈ మైలురాయిని చేరుకోవడం పట్ల ప్రధా