Telugu » Latest News
విమానం బయల్దేరానికి రెడీగా ఉంది. ప్రయాణికులందరూ ఎక్కేశారు. యానౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది.. పైలట్ రెడీగా ఉన్నాడు..
తాను లెస్బియన్ అని ఆ టెన్నిస్ స్టార్ తెలిపింది. అంతేకాదు తాను లెస్బియన్ అని గర్వంగా చెప్పుకుంటానంది. ఈ సందర్భంగా తన భాగస్వామి, స్కేటింగ్ క్రీడాకారిణి నటాలియాతో కలిసున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసింది.
శ్రీలంక పరిస్థితులపై ఈరోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ, తెలంగాణ అప్పులపై ఆసక్తికర చర్చ జరిగింది.
దక్షిణ మధ్య రైల్వే ఆగస్టు నెలలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆయా ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని 30 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఎస్సీఆర్ మంగళవారం తెలిపింది. అదేవిధంగా వలన్కన్ని ఫెస్టివల్ సందర్భంగా లోకమన్య తిలక్ – నాగపట్నం మధ్య న
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్-K’ చిత్ర షూటింగ్ గతకొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర షెడ్యూల్ను రామోజీ ఫిలిం సిటీలో భారీ తారాగణంతో నిర్వహిస్తోంది చిత్ర యూనిట్.
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే కొత్త కేసులు భారీగా పెరిగాయి.
హర్యానాలో ఈరోజు ఉదయం డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ పైకి ట్రక్కు ఎక్కించి హత్య చేసిన డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తన స్కూళ్లో చదివే దివ్యాంగులైన బాలికలపై పదేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడో టీచర్. తాజాగా అతడి మీద బాలికలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు టీచర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
తిరుమల శ్రీవారి భక్తులకు ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్లను రేపు ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 20,250 టోకెన్లు కాగా శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ..
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసారా’ రిలీజ్కు దగ్గరవుతుండటంతో, ఈ మూవీ ప్రమోషన్స్ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఈ సినిమా నుండి రెండో సింగిల్ ‘ఓ తేనె పలుకులా’ అనే ఫోక్ మెలోడి పాటను రిలీజ్ చేయబోతున్నట్లు చ