Telugu » Latest News
డిస్నీప్లస్ హాట్స్టార్లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీజన్ 2కు రెడీ అవుతోంది. ఈ వెబ్ సిరీస్లో జగపతి బాబు, శరత్కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.
ప్రపంచంలోనే అతిపెద్దదైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) దెబ్బతిన్నట్లు నాసా తాజా నివేదికలో పేర్కొంది. 1000 కోట్ల డాలర్ల (దాదాపు రూ. 75,000 కోట్లు)తో ఈ టెలిస్కోప్ను రూపొందించారు. గతేడాది డిసెంబర్ 25న అంతరిక్షంలోకి ప్రవేశింపజేశారు. అయితే ఈ ఏడాది మే
రూల్స్ పేరుతో కేరళలో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినుల లోదుస్తులను (బ్రా) ఎగ్జామ్ సెంటర్ సెక్యూరిటీ సిబ్బంది విప్పించడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్(NCW), నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్(N
బ్రిటన్ నూతన ప్రధాని ఎంపిక కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకెళ్తున్నారు. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ ఎన్నికలో అత్యధిక ఓట్లు సాధించారు. మొదటి స్థానంలో నిలిచారు.
భారత మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి. స్మార్ట్ ఫోన్ తయారీదారులు కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్లో చైనాలోని హాంగ్జౌలో జరగాల్సిన ఆసియా క్రీడలు-2022 కొవిడ్-19 ఉధృతి కారణంగా వాయిదా పడిన విషయం విధితమే. తాజాగా క్రీడలను నిర్వహించేందుకు OCA (Olympic Council of Asia) నిర్ణయించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ లో మార్పులు చేసి తేదీలను ప్
గడచిన ఐదేళ్లలో ఆర్మీలో 642 మంది, ఎయిర్ఫోర్స్లో 148 మంది, ఇండియన్ నేవీలో 29 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు సైన్యంలో ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.
ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో వ్యక్తి కదులుతున్న లారీ మీద నిలబడి విన్యాసాలు చేసి లారీ మీద నుంచి కిందపడి గాయాల పాలయ్యాడు. దీంతో పోలీసులు ఆ వీడియోను పోస్ట్ చేస్తూ శక్తిమాన్ లాగా వ్యవహరించవద్దని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత అనేక పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు ఆర్థికపరంగా చాలావరకూ నష్టపోయాయి.
తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న పాల్.. మరో అడుగు ముందుకేశారు. ఏకంగా ఢిల్లీలో ధర్నాకు సిద్ధమయ్యారు.