Telugu » Latest News
టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కకున్నారు. తిరుమల శ్రీవారిని పద సంకీర్తనలతో మెప్పించి.. మైమరపించిన తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల సంకీర్తనలు అవమానించారని ఆయన వంశస్థులు శ్రావణ భార్గవి పాడిన పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
బరువు తగ్గాలనుకునేవారికి వాము, జీలకర్రతో కలిపి చేసిన టీ ఎంతగానే తోడ్పడుతుంది. ఈ టీని మూడు నెలల పాటు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా రక్తప్రసరణ, గుండె పనితీరు మెరుగవుతుంది. కంటి చూపు మెరుగవుతుంది. పళ్లు,
''పార్లమెంటులో అర్థవంతమైన చర్చలు జరగవద్దని ఓ పెద్ద మనిషి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పార్లమెంటులో ఆయనకు ఓ చరిత్ర ఉంది. అమేఠీ ఎంపీగా ఉన్న సమయంలో ఆయన పార్లమెంటులో ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అమేఠీని వదిలేసి వ
ధాన్యం వివాదంలో కేంద్రం.. రాష్ట్రాల మధ్య వాదన ముదిరింది. సేకరణ అంశంలో జరిగిన జాప్యంపై ఒకరిపై మరొకరు తప్పు తోసిపుచ్చుకుంటూ ఆరోపణలకు దిగారు. ధాన్యం నిల్వలు పేరుకుపోవడానికి పరస్పర ఆరోపణలు చేసుకుంటూ రచ్ఛ చేస్తున్నారు.
సినీనటుడు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ... తన వ్యాఖ్యను భాషా దోషంగా భావించాలని అన్నారు. చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు చింతి
చిలగడ దుంపలు చర్మసౌందర్యానికీ ఉపయోగపడతాయి. వీటిని తరచూ తీసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఆహారాన్ని తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. పంటి సమస్యలను తగ్గించటంలో చిలగడ దుంపలో విటమిన్ స
తన పార్లమెంటరీ కార్ పాస్ ఫోర్జరీ చేసి వినియోగిస్తున్న వారు ఎవరో తనకు తెలియదని కేశినేని నాని చెప్పారు. బాధ్యతాయుతమైన ఎంపీగా తన పాస్ దుర్వినియోగం కాకూడదని ఫిర్యాదు చేశానని అన్నారు. తన పార్లమెంట్ స్టిక్కర్ ఉన్న కారు తన కుమార్తె కూడా వ
సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నిక జరిగింది. అధికార పార్టీ ఎస్ఎల్పీపీ సభ్యులు పార్లమెంటులో అధికంగా ఉండడం, వారు విక్రమసింఘేకు మద్దతు ఇవ్వడంతో ఆయన గెలిచారు. శ్రీలంక ఎనిమిదవ అధ్యక్షుడిగా ఆయన కొనసాగనున్నారు. అధ్యక్ష ఎన్నిక బరి
తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి వెళ్లి శేఖర్ రాజు, ఎన్.రవి కుమార్ రెడ్డి మీద ఆర్జీవీ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బయటకి వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. ''నేను నిర్మించిన సినిమా లడికి ఈ నెల 15 రిలీజ్ అయింది. దానిపై శేకర్ రాజు అనే వ్యక్తి..........
ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు మొదటి దశ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ శంకుస్థాపన చేశారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని, సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించి, పోర్టు