Telugu » Latest News
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి రెనో 8 సిరీస్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఒప్పో 8 సిరీస్ రెండు వేరియంట్లలో వచ్చింది.
భర్తతో గొడవై ఏడాది వయస్సున్న కొడుకును హత్య చేసిందామె. ఫర్మాపూర్ కు చెందిన ఖుష్బూ, రోహిత్ ముంబై నుంచి సొంతూరికి వచ్చేశారు. అలా తిరిగొచ్చేసిన విషయంపై ఆదివారం దంపతులు గొడవపడ్డారని సర్కిల్ ఆఫీసర్ సతీశ్ శుక్లా వెల్లడించారు.
పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు సీఎం జగన్. లెక్కలన్నీ బయటపెట్టి మరీ వారికి లెక్చర్ ఇచ్చారు. అలిగినా, కోపం తెచ్చుకున్నా, బాధపడ్డా చేసేదేమీ లేదని.. వారికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చేదని తేల్చి చెప్పారు జగన్.(CMJagan On MLA Tickets)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చరణ్ కెరీర్లో 15వ చిత్రంగా వస్తోంది. ఇక ఈ సినిమాను....
ముర్షిదాబాద్ జిల్లా, శక్తిపూర్ ప్రాంతంలోని కుమ్రిపూర్ గ్రామంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో బాంబులు చుడుతున్న మునాయ్ షేఖ్, యూసుఫ్ షేఖ్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి భారత మార్కెట్లోకి కొత్త టాబ్లెట్, వైర్ లెస్ ఇయర్బడ్స్ సెట్ లాంచ్ అయింది. Oppo Reno 8 సిరీస్ ఫోన్లతో పాటు ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలోనూ ఇప్పటికే అందుబాటులో వచ్చేశాయి.
టాలీవుడ్లో చిన్న సినిమాల దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న మారుతి, ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. రీసెంట్గా ఆయన మ్యాచో స్టార్....
ఢిల్లీలో మంకీపాక్స్పై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక సమావేశం నిర్వహించింది. దీనికి పోర్టులు, ఎయిర్పోర్టు అధికారులతోపాటు వైద్యాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంకీపాక్స్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’పై మొదట్నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి.....
రాష్ట్రంలో నేటివరకు 8,10,318 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 01వేల 726 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 481కి చేరింది.