Telugu » Latest News
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను....
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ (iQOO) కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త ప్రీమియం స్మార్ట్ ఫోన్ iQOO 9T 5G తీసుకొస్తోంది.
పార్లమెంట్లో 99.18 శాతం ఓటింగ్ నమోదైంది. రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ప్రజలకు నేరుగా ఎన్నుకునే అవకాశం ఉండదు. దేశ పార్లమెంట్లో ఎంపీలు, రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసన సభ్యులు ఓటు వేసి, రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఇప్పటికే టాలీవుడ్లో శాంకుతలం, యశోద చిత్రాలతో బిజీగా ఉన్న సమంత....
ఇంగ్లండ్ పై వన్డే సిరీస్ నెగ్గిన భారత్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ను ప్రకటించగా.. టీమిండియా తన మూడో స్థానాన్ని నిలుపుకుంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాధ్.....
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం నథింగ్ ఫోన్ (1) భారత మార్కెట్లో లాంచ్ కాగానే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మొదటి ప్రీ-ఆర్డర్ సేల్ సమయంలో నిముషాల్లోనే నథింగ్ ఫోన్ (1) స్టాక్ అయిపోయింది.
గతంలో ఆహారోత్పత్తులపై జీఎస్టీ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అని సూచించే టేబుల్ను ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ టేబుల్లో హాస్పిటల్ రూమ్స్, హోటల్ రూమ్స్, సోలార్ హీటర్స్, ఎల్ఈడీ ల్యాంప్స్పై జీఎస్టీ ఎలా పెరిగిందో పేర్కొన్నారు.
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ ఈ వారంలో రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ కుమార్ తనదైన మార్క్.....
వచ్చే ఏడాది మార్చి నెలాఖరులో ఏపీ అసెంబ్లీకి సంబందింధించి ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు, ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. దీంతో ఈ సారి ఈ స్థానాలకు పోటీ పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించ