Telugu » Latest News
కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తారా? అని ఆయన నిలదీశారు. ఈ విషయాన్ని అడిగితే తనను ఆంబోతు అని తిడుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని ఆయన సూచించారు. ఆయన అహ
తిరుపతి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. బస్సు రిజర్వేషన్ సమయంలో శ్రీవారి దర్శనం టికెట్ను కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది. ఆగస్టు 1 నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నట్టు ఆర్టీసి అధికారులు తెలిపా
ఇంగ్లాండ్తో మూడో వన్డే.. టీమిండియా అద్భుత విజయం దక్కించుకుంది. ఈ మ్యాచ్ క్రెడిట్ హార్దిక్.. పాండ్యా - రిషబ్ పంత్ లకే దక్కింది. మిడిలార్డర్ లో రెచ్చిపోయిన ఈ జోడీ.. హాఫ్ సెంచరీ.. సెంచరీలకు మించిన స్కోరు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మందితో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ నర్మద నదిలో పడిపోయింది. దీంతో 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి. పలువురు గల్లంతయ్యారు.
ఓటీటీల ప్రభావం, నిర్మాణ వ్యయాలు పెరగడం, థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రాకపోవడం, టికెట్ రేట్లు.. ఇలాంటి సమస్యలపై నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమస్యలు పరిష్కారం అయ్యే వరకు........
పచ్చళ్ళను అప్పుడప్పుడు కొద్ది మోతాదులో తీసుకోవటం వల్ల పెద్దగా ససమ్య ఉండదు. అయితే మోతాదుకి మించి ఈ పచ్చళ్లను తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊరగాయలలో నూనె పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.
రాజ్యసభలో కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. విజయసాయిరెడ్డి, రాజీవ్ శుక్లా, మీసా భారతి, ప్రపుల్ పటేల్, బీద మస్తాన్ రావు, హర్భజన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే వాయిదాపడ్డాయి.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,37,67,534కు చేరింది. ఇందులో 4,30,97,510 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరో 5,25,760 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.
వ్యాధితో బాధపడే వాళ్ళు తమ ఆహారం విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. పైల్స్ లక్షణాలు కనిపిస్తున్నాయంటే ముందుగా ఫాస్ట్ ఫుడ్కు దూరంగా ఉండండి. ఫ్రెంచ్ ఫ్రైలు, వేయించిన సమోసాలు,డీప్ ఫ్రైలు, ఫాస్ట్ ఫుడ్స్, నూనె, మసాలాలు, నూడిల్స్, బర్గర్స్,
డియోలో నిఖిల్ మాట్లాడుతూ.. కార్తికేయ టీంకి మధుర బృందావన్ ఇస్కాన్ హెడ్ ఆఫీస్ నుంచి స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. మన సినిమా కాన్సెప్ట్, టీజర్ చూసి కృష్ణుడికి సంబంధించి ఉండటంతో అక్కడికి వచ్చి భక్తులతో...........