Telugu » Latest News
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రాణిల్ విక్రమెసింఘె అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సామాజికంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు గానూ సోమవారం నుంచే అమలు చేయనున్నారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఇద్దరి మధ్యా సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోంది, ఈ ఇద్దరి జంట డేటింగ్ చేస్తోంది, అందుకే చాలా సార్లు ముంబైలో కెమరా కంటబడ్డారు. గోవాలో న్యూయర్ సెలబ్రేషన్స్ కలిసే జరుపుకున్నారు అని..................
ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోన్న రష్యాపై ఆంక్షలు విధించినంత మాత్రాన అది మోకరిల్లబోదని శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. అంతేగాక, రష్యాపై ఆంక్షలు విధిస్తే దాని ప్రభావం ఇతర దేశాలపై పడి ఆహార కొరత, ధరల పెరుగుద
రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ధన్కర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్ ధన్ఖడ్కు మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు మ
తమ్ముడు మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతుంటే, అన్న మాత్రం ఇంకా లవ్ రొమాన్స్ అంటూ సాఫ్ట్ క్యారెక్టర్స్ కే మొగ్గు చూపుతున్నాడు. అక్కినేని నాగ చైతన్య థాంక్యూ, అఖిల్ ఏజెంట్ సినిమాలతో ఇధ్దరూ ఒకే సీజన్ లో వస్తూ అక్కినేని అభిమానులకు..............
ప్రతిఏడాది వరదలానే భావించి ఇంట్లోనే ఉండిపోయిన యానాం ప్రజలు.. ప్రస్తుత గోదావరి ఉద్ధృతికి తేరుకుని బయటికి రాలేక సర్వం కోల్పోయారు. నడుములోతు నీటితో నరకం చూస్తున్నారు. తాగేందుకు మంచినీరు, తినేందుకు ఆహారం లేక అలమటించి పోతున్నారు.
భద్రాచలంలోని వరద ముంపు బాధిత కుటుంబాలకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. భద్రాచలం, పినపాకలో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతా
ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశముందని హెచ్చరించింది. ఇటు నల్లగొండ, పాలమూరు, ఖమ్మం జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్
షియోమీ కంపెనీ జులై 20వ తేదీ కొత్త రెడ్ మీ ఫోన్ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. రెడ్మీ కే50ఐ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ 12 రకాల 5జీ బ్యాండ్లను సపోర్ట్ చేస్తుందట. ఇప్పటికే 5జీ నెట్వర్క్కు సంబంధించిన అన్ని బ్యాండ్లను రిలయన్స్ జియో సంస
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. అతడు ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ వెంటబడుతున్నారు. తాజాగా, ధోనీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ధోనీ ఇంగ్లండ్లో వాకింగ్ చేస్తుండగా అతడితో సెల్ఫీలు దిగే